Home / జాతీయం
అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలు ఎదుర్కొంటూ .. భారతదేశంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడిన వ్యక్తి.. ఒక దేశాన్ని సృష్టించుకోవడం.. తనకు తానే ఆ దేశానికి అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం.. ఇప్పుడు ఏకంగా ఐక్యరాజ్యసమితి సమావేశానికి ఆ దేశం నుంచి ప్రతినిధులు పాల్గొనడం.. చివరికి తమ అధ్యక్షుడిని ఆయన పుట్టిన మాతృదేశమే వేధిస్తోందనీ..
: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మంగళవారం ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తో ఆయన పలు అంశాలపై చర్చలు జరిపారు
వన్ ర్యాంక్, వన్ పెన్షన్ (OROP) చెల్లింపులకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
యూపీలోని ఒక పోలీసు అధికారి తన యూనిఫామ్పై బీజేపీ కండువాని ధరించడం సంచలనం కలిగించింది. పురాన్పూర్లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) అశుతోష్ రఘువంశీ యొక్క ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పురుషుల హక్కుల కోసం పోరాడే సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫెడరేషన్ (SIFF)కి చెందిన పురుషుల బృందం టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ కోసం బెంగళూరులోని ఫ్రీడం పార్క్లో ప్రత్యేక ‘పూజ’ నిర్వహించింది
మద్యం పాలసీ కోసం తయారు చేసిన డ్రాఫ్ట్ నోటీసుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలను సిసోడియా తొలగించారని సీబీఐ ఆరోపించింది. తమ ప్రశ్నలకు ఎగవేత ధోరణిలో సిసోడియా సమాధానాలు చెబుతున్నారని పేర్కొంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటకలోని శివమొగ్గలో 450 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించారు. దీంతో ఇక్కడి నుంచి కర్ణాటకలోని ఇతర నగరాలకు కనెక్టివిటి పెరుగుతుంది.
యునైటెడ్ కింగ్డమ్లోని చాలా రెస్టారెంట్లకు టమాటాలు లేకుండా వంటలు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయాయి, ఎందుకంటే సరఫరా సంక్షోభం కారణంగా తాజా ఉత్పత్తుల ధర గణనీయంగా పెరిగింది.
ఈశాన్య రాష్ట్రాలయిన మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది.60 మంది సభ్యుల మేఘాలయ అసెంబ్లీకి ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది.
Bumrah: గాయం కారణంగా.. కొద్ది రోజులుగా క్రికెట్ కు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉంటున్నారు. వచ్చే నెలాఖరులో ప్రారంభమయ్యే ఐపీఎల్ ద్వారా క్రికెట్ లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంలో మాత్రం ఎలాంటి వాస్తవం లేదని.. బీసీసీఐ, ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.