Home / జాతీయం
మూడు ఈశాన్య రాష్ట్రాలయిన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ కూటమి అధికారం చేపట్టడానికి అవసరమైన మెజారిటీని దక్కించుకుంది
దేశంలో బంగారం ధరలు గురువారం స్పల్పంగా పెరిగాయి. బంగారం ధరలు పెరిగినా.. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.
Robotic Elephant:కేరళలోని ఇరిన్జాడపిల్లి శ్రీ కృష్ణ ఆలయం ‘నాదైరుతల్’ అనే సాంప్రదాయ వేడుకలో రోబోటిక్ ఏనుగును ప్రవేశపెట్టింది. 11 అడుగుల ఎత్తు, 800 కిలోగ్రాముల బరువున్న ఈ రోబోటిక్ ఏనుగును ఆలయానికి పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ ఇండియా) విరాళంగా ఇచ్చారు. దీనికి ‘ఇరిన్జాదపిల్లి రామన్’ అని పేరు పెట్టారు. రోబో ఏనుగు ధర ఎంతంటే..(Robotic Elephant) ఇరిన్జాదపిల్లిశ్రీ కృష్ణ ఆలయ అధికారులు ఆలయంలో ఉత్సవాలకు నిజమైన జంతువులను ఉపయోగించకూడదని నిర్ణయం తీసుకున్నారు.ఆలయం […]
తరచూ రైల్వే ప్రయాణాలు చేసే వారి కోసం ఈ కొత్త క్రెడిట్ కార్డు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్రెడిట్ కార్డు రూపే నెట్వర్క్పై పనిచేయనుంది.
బిహార్ రాజధాని పట్నాకు చెందిన సంజీవ్కు ఆరేళ్ల క్రితం పెళ్లి అయింది. కొన్నేళ్ల పాటు కాపురం సాఫీగానే సాగిన.. తర్వాత అతనికి కష్టాలు మొదలయ్యాయి.
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ డెవలప్మెంట్ అథారిటీ (పిడిఎ) బుధవారం ప్రసిద్ధ గ్యాంగ్ స్టర్ అటిక్ అహ్మద్ అనుచరుడి ఇంటిని అధికారులు బుల్డోజర్ తో కూల్చేసారు. అతను తన సోదరుడు అష్రఫ్తో కలిసి ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్నాడు
జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత కేవలం ట్యాక్స్ ల ద్వారానే ఈ నెలలో గరిష్ఠ ఆదాయం వచ్చిందని.. మొత్తంగా ఫిబ్రవరిలో రూ. 11,931 కోట్లు వసూలైంది.
థింక్-ట్యాంక్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సిపిఆర్) యొక్క విదేశీ సహకార నియంత్రణ చట్టం (ఎఫ్సిఆర్ఎ) లైసెన్స్ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిలిపివేసింది. కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ కుమార్తె యామిని అయ్యర్ ఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా వ్యవహరిస్తున్నారు.
చెన్నైలోని డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్కు వీడ్కోలు పలికింది. ప్రయాణీకులను విచారణ కేంద్రాలు మరియు విజువల్ డిస్ప్లే బోర్డులకు మార్గనిర్దేశం చేయడానికి ఆడియో ప్రకటనలను రద్దు చేసింది
రోజులు మారుతున్నా.. మనుషులలో మార్పు రావడం లేదు. మహిళలు, యువతులు, బాలికలపై మృగాళ్లు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసు అధికారులు నిఘా పెంచుతున్నా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా కానీ ఈ అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇప్పటికే కామాంధుల చేతిలో మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులు సైతం ఎందరో అశువులు బాసారు.