Home / జాతీయం
Sonia Gandhi: రాయ్ పూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరిలో సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకోవడాన్ని కాంగ్రెస్ మాజీ అధినేత్రి ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కు కీలక మలుపు అని అన్నారు.
ENGLAND: ఇంగ్లాండ్- న్యూజిలాండ్ జట్ల మధ్య ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఓలీ పోప్ సంచలన క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Chattisgarh: ఛత్తీస్ గఢ్ లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. సుక్మ జిల్లాలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.
Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాయ్ పూర్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో.. భాజపా పై విమర్శలు చేసిన సోనియా గాంధీ.. రాజకీయాల నుంచి విరమణపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మందికి గాయాలయ్యాయి.. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సిద్ధి జిల్లా మోహనియా ప్రాంతంలో వేగంగా వచ్చిన ట్రక్కు ఆగి ఉన్న మూడు బస్సులను ఢీకొట్టింది.
దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా వాడుకుందని, అదే బీజేపీ మాత్రం అక్కడి 8 రాష్ట్రాలను అష్టలక్ష్మిలా చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
అమృత్సర్ పోలీసులు ఖలిస్తానీ నాయకుడు అమృత్పాల్ సింగ్తో పాటు ఆయన అనుచరుడు లవ్ప్రీత్ సింగ్ తూఫాన్ను జైలు నుంచి విడుదల చేశారు. కిడ్నాప్ కేసు కింద వీరిని అరెస్టు చేశారు.
ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్ తన సేవలను భారీగా విస్తరించేందుకు చకచకా ప్రణాళికలు రూపొందిస్తోంది.
అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేధిక వెలువడిన తర్వాత ఎల్ఐసీ బాగా వార్తల్లో నిలిచింది. అదానీ గ్రౌప్ షేర్లు పేక మేడల్లా కుప్పకూలడంతో ఎల్ఐసీ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి.
అలహాబాద్ హైకోర్టు, వివాహం మరియు అత్యాచారం కేసులో బెయిల్ దరఖాస్తును విచారిస్తున్నప్పుడు, ఈ కేసు సహజీవనం యొక్కవినాశకరమైన పరిణామమని గమనించింది.