Home / జాతీయం
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ కు స్టేజ్ 2 ఇన్వేసివ్ క్యాన్సర్ సోకింది. ఆమె ట్విట్టర్లో ఈ వార్తను పంచుకున్నారు.
ఆర్జేడీ నేత, బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేస్తూ తన కలలో శ్రీకృష్ణుడిని చూశానని చెప్పారు. మెరిసే చక్రాలతో అలంకరించబడిన కిరీటంతో మరియు ఆయుధాలతో, విశ్వం యొక్క అద్భుతమైన కాంతిగా ప్రతిచోటా ప్రకాశిస్తున్న మీ విశ్వరూపాన్ని నేను చూస్తున్నాను అని అన్నారు
జార్ఖండ్ లోని గిరిదిహ్ జిల్లాలో జరిగిన దాడిలో పోలీసు కానిస్టేబుల్ బూట్లతో తొక్కడం వల్ల నవజాత శిశువు మరణించింది. ఈవిషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దర్యాప్తునకు ఆదేశించారు
గుజరాత్లోని సూరత్ కోర్టు, గురువారం నాడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించింది, అతని "మోదీ ఇంటిపేరు" వ్యాఖ్యలపై అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
Bilkis Bano: బిల్కిస్ బానో ఈ పేర దేశవ్యాప్తంగా మార్మోగిన పేరు. గోద్రా అల్లర్ల సమయంలో.. సాముహిక అత్యాచారనికి గురై.. ఏడుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితురాలి పేరు. ఈ కేసులో నిందితులను గుజరాత్ ప్రభుత్వం గతేడాది విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ ఎపిసోడ్ ఘన విజయం సాధించేలా లక్షకు పైగా బూత్లలో టెలికాస్ట్ చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది.
Amritpal Singh: ఖలిస్తానీ నాయకుడు.. వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ముమ్మర వేట సాగిస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు చేపట్టిన వేట ఐదో రోజుకు చేరుకుంది.
తమిళనాడు లోని కాంచీపురం జిల్లా కురువిమలైలో గల ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనం అవ్వగా.. 10 మందికి పైగా తీవ్ర గాయలైనట్లు తెలుస్తుంది. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 30 మంది పని చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ప్రమాదం గురించి సమాచారం
ఈ నోటిషికేషన్ ప్రకారం ఓటర్లు ఫామ్ -6బీ ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి ఎన్నికల కమిషన్ రిజిస్టర్ అయిన ఓటర్ల నుంచి ఆధార్ నెంబర్లు సేకరించడం ప్రారంభించింది.
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో దేశ వ్యాప్తంగా తమ జియో ట్రూ 5జీ సర్వీసులను విస్తరిస్తోంది. కొత్తగా జియో 5జీ సర్వీసులు అందుబాటు లోకి వచ్చిన ప్రాంతాల్లో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 41 కొత్త నగరాలు ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. దీంతో మొత్తంగా దేశంలో జియో ట్రూ 5జీ నెట్వర్క్ 406 నగరాల్లో అందుబాటులోకి వచ్చింది.