Home / జాతీయం
అమెరికాలో ఎప్పుడైతే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాళా తీసిందో.. అప్పటి నుంచి ఇన్వెస్టర్లలో భయాలు మొదలయ్యాయి.
తొలి దశలోనే ఫిర్యాదులను నిర్మాతలు పరిష్కరించాలి. ఈ స్థాయిలో 90 శాతం నుంచి 92 శాతం వరకు పరిష్కరించవచ్చు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ఐసిఎంఆర్) H3N2 ఫ్లూ కేసులు మరియు కోవిడ్-19 ఇన్ఫెక్షన్ పెరుగుతున్న నేపథ్యంలో యాంటీబయాటిక్స్ వాడకం కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేసారు. బీజేపీ పై ఐక్యంగా పోరాడాలని రాష్ట్రంలోని పార్టీ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.ఉత్తర కర్ణాటకలోని బెలగావిలో సోమవారం జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
కేరళకు చెందిన ట్రాన్స్వుమన్ పద్మ లక్ష్మి రాష్ట్ర బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా నమోదు చేసుకోవడంతో కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ న్యాయవాది అయ్యారు. కేరళ బార్ కౌన్సిల్లో చేరిన 1500 మంది లా గ్రాడ్యుయేట్లలో ఆమె ఒకరు.
ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషన్దారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Tamilnadu: పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. అప్పటి నుంచి ఇద్దరిని కష్టపడి చదివించింది. పెరిగి పెద్దయ్యాక వారికి పెళ్లి చేయాలనుకుంది. కానీ ఆ కుమారులే తమ తల్లికి రెండో పెళ్లి చేయాలని నిశ్ఛయించారు. ఈ విషయం విన్న తల్లి.. చాలా ఆశ్చర్యపోయారు.
బీహార్లోని పాట్నా రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్లపై అడల్ట్ ఫిల్మ్ ప్లే చేయడంతో అక్కడి ప్రజలు షాక్కు గురయ్యారు. ఆదివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్టేషన్లోని టీవీ స్క్రీన్లపై ప్రకటనలకు బదులుగా అడల్ట్ ఫిల్మ్ ప్లే చేయడం ప్రారంభించడంతో కంగారు పడిన స్టేషన్లోని ప్రజలు ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కి ఫిర్యాదు చేశారు.
పేటీఎం పబ్లిక్ ఇష్యూ మదుపర్లకు భారీ నష్టాలు మిగిల్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Australia: విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారత్ పై సరికొత్త చరిత్ర సృష్టించింది. టీమిండియాపై తక్కువ ఓవర్లలో టార్గెట్ ను ఛేదించిన జట్టుగా రికార్డులకెక్కింది.