Home / జాతీయం
Encounter underway between security forces and Maoists: ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా సిబ్బందికి మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఉదయం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఒడిశా సరిహద్దులు మీదుగా దాటుకుంటూ చత్తీస్గఢ్లోకి కొంతమంది మావోయిస్టులు ప్రవేశించినట్లు సమాచారం అందింది. దీంతో నిఘా వర్గాల […]
AAP releases first list for Delhi assembly election 2025: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు పెంచింది. మిగిలిన అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల ప్రకటనకు ఆప్ సిద్దమైంది. ఈ క్రమంలో 11 మంది అభ్యర్థులు పేర్లను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. త్వరలోనే మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ప్రకటిస్తారని, ఢిల్లీ ప్రజలు తిరిగి తమకు అండగా నిలవబోతున్నారని కేజ్రీవాల్ ధీమా […]
Sanjay Murthy as CAG Chief: భారత్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్(కాగ్) నూతన అధిపతిగా కొండ్రు సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి సంజయ్ మూర్తితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. తొలి తెలుగు వ్యక్తి కాగ్ […]
Maharashtra, Jharkhand Exit Poll Results 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే పెద్దఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 వరకు మహారాష్ట్రలో 58.22శాతం, ఝార్ఖండ్లో 67.59 శాతం పోలింగ్ నమోదైంది. క్యూ లైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఓటేసిన రాజకీయ, సినీ ప్రముఖులు మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో […]
National Green Hydrogen Mission: మన దేశంలో ఏటికేడు విద్యుత్ వినియోగం బాగా పెరిగిపోతోంది. గత దశాబ్దాకాలంలో మన తలసరి విద్యుత్ వినియోగం 918 యూనిట్ల నుంచి 1,255 యూనిట్లకు పెరిగింది. అయితే, పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాల్సి వస్తోంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానా మీద ఆర్థిక భారం పెరగటమే గాక పర్యావరణ పరమైన ప్రతికూల ప్రభావాలనూ దేశం ఎదుర్కోవాల్సి వస్తోంది. రాబోయే 30 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్ను వాడే […]
Maharashtra, Jharkhand Assembly Elections: మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా.. మహారాష్ట్రలో 9 గంటల వరకు 6.61శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఝార్ఖండ్లో 12.71శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా.. ఝార్ఖండ్లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. అలాగే యూపీలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో […]
K Sanjay Murthy appointed next Comptroller and Auditor General: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవిలో తెలుగు అధికారి నియామకమయ్యారు. కాగ్ కు కొత్త చీఫ్ గా అమలాపురానికి చెందిన ఐఏఎస్ అధికారి కె.సంజయ్ మూర్తిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్ కు చెందిన సంజయ్ ని కాగ్ చీఫ్ గా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నియమించగా, కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంజయ్ మూర్తి […]
A Foreign Ministers’ Meet On G20 Sidelines: బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూతో కేంద్రమంత్రి జైశంకర్ భేటీ భైటీ అయ్యారు. ఈ మేరకు భారత్, చైనా సంబంధాల బలోపేతంపై సమావేశమయ్యారు. ప్రధానంగా ద్వైపాక్షిక సంబంధాలు మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా చర్చించారు. చైనా, భారత్ దేశాల సరిహద్దు ప్రాంతాల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న బలగాల విషయంపై […]
Dalits have no share in development: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశంలోని కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పించాలనే లక్ష్యంతోనే మన స్వరాజ్య పోరాట యోధులు ఒక గొప్ప రాజ్యాంగ రచనకు పూనుకున్నారు. ముఖ్యంగా పుట్టుకతోనే అంటరానివారిగా గుర్తించబడి, బతికినంతకాలం మనుషులుగానూ గుర్తింపుకు నోచుకోని దళితులను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలనే సంకల్పంతోనే రాజ్యాంగంలో రిజర్వేషన్లతో సహా కొన్ని నిర్దిష్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే, 1950 జనవరి 26న […]
Election Campaign Ended In Jharkhand And Maharashtra: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. సోమవారం సాయంత్రానికి రెండు రాష్ట్రాల్లో క్యాంపెయినింగ్ పూర్తయింది. 48 గంటల సైలెంట్ పీరియడ్ తర్వాత 20వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో రేపు (నవంబరు 20) పోలింగ్ జరగనుంది. ఇక, జార్ఖండ్లో తొలివిడతలో 43 సీట్లకు నవంబరు 13న పోలింగ్ జరగగా, రెండవ విడతలో భాగంగా 38 స్థానాలకు […]