Home / జాతీయం
PM Modi congratulates Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. హోరాహోరీ పోరులో ట్రంప్ చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ‘ హృదయపూర్వక అభినందనలు మిత్రమా’ అని ట్వీట్ చేశారు. ఈ విజయం అనంతరం భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకనుంచి భవిష్యత్ లో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని నరేంద్ర […]
Economist Bibek Debroy Passed Away: ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ (69) మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులకు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఈ మేరకు జీర్ణాశయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, ఆరోగ్యం విషమించడంతో మృతి చెందినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వెల్లడించింది. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహామండలి ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు సంతాపం ప్రకటించారు. ఆర్థిక […]
Loud Explosion off at School in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్ సీఆర్పీఎఫ్ పాఠశాలలో ఆదివారం ఉదయం పేలుడు శబ్దం వినిపించింది. అయితే ఈ పేలుడు ధాటికి పాఠశాల గోడతో పాటు సమీపంలోని షాపుల అద్దాలు, వాహనాలు, స్థానికంగా ఉన్న కారు అందాలు ధ్వంసం అయ్యాయి. అయితే ప్రమాద సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. పేలుడు అనంతరం ఆ ప్రాంతం అంతా […]
PM Kisan Yojana Big Update: ఇటీవలే ప్రధాని మోదీ దేశంలోని 9.4 కోట్ల మంది రైతుల ఖాతాలకు రూ.2000 చొప్పున 18వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేశారు. అయితే ఇంకా 2.5 కోట్ల మంది రైతులకు ఇవి అందలేదు. ఈ నేపథ్యంలోనే 18వ విడత సొమ్ము అందని రైతులకు ప్రభుత్వం సంతోషాన్ని రెట్టింపు చేసే వార్తను అందించింది. అలాంటి రైతుల ఖాతాల్లోకి రెండు విడతల సొమ్ముతో పాటు ప్రధాన మంత్రి కిసాన్ మంధన్ […]
8 coaches of Agartala-Lokmanya Tilak Express derail in Assam: దేశంలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అస్సాంలోని దిమా హసావో జిల్లాలో లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. అగర్తలా నుంచి ముంబై బయలుదేరిన ఈ రైలు ఇంజిన్ తో పాటు ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. అస్సాంలోని దిబలోంగ్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం […]
Nayab Singh Saini Takes Oath As Haryana CM: హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలోని షాలిమార్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, వివిధ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, ఏపీ డిప్యూటీ సీఎం […]
20 people dead after consuming spurious liquor in Bihar: బీహార్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 25 మంది మృత్యువాత పడగా.. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన సివాన్, సారన్ జిల్లాలోని ముష్రఖ్ పోలీస్ స్టేషన్ పరధిలోని ఇబ్రహీంపూర్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బీహార్లోని సివాన్, సారన్ జిల్లాలోని చెందిన పలువురు మద్యం తాగారు. అయితే కల్తీ మద్యం కావడంతో కొంతమంది అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే […]
DA Hike: దీపావళికి ముందు ఛత్తీస్గఢ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి దీపావళి కానుకగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డీఏ 50 శాతానికి పెరిగింది. రాష్ట్ర ఉద్యోగులకు అక్టోబర్ 1 నుంచి కరువు భత్యం అందనుంది. రాయ్పూర్లో విలేకరులతో మాట్లాడిన సీఎం సాయి.. ఈరోజు ఉదయం 11:30 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఉద్యోగులందరికీ ప్రస్తుతం […]
Abdul Kalam: నేడు భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి. దేశమే కాదు ప్రపంచం మొత్తం ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటుంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి మత్స్యకారుడు. కలామ్ తన కఠోర శ్రమతో అఖండ విజయం సాధించారు. దేశానికి తొలి క్షిపణిని కూడా ఇచ్చింది. అందుకే అతనికి మిస్సైల్ మ్యాన్ అని పేరు పెట్టారు. ఎయిర్ఫోర్స్లో పైలట్ కావాలనేది […]
6G India: ప్రపంచ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (WTSA) సమావేశం అక్టోబర్ 15 నుండి రాజధాని ఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఇందులో అక్టోబర్ 24 వరకు, 190 దేశాల ప్రతినిధులు 6G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన వాటి గురించి చర్చిస్తారు. చాలా దేశాల ప్రతినిధులు కలిసి ముఖ్యమైన సాంకేతికతలపై మేధోమథనం చేయనుండగా, తొలిసారిగా భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆసియాలో గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. నేటి కాలంలో హై స్పీడ్ ఇంటర్నెట్కు డిమాండ్ ఉంది. ప్రజలు అత్యంత […]