Home / తెలంగాణ
మునుగోడు ఉప ఎన్నికల్లో నేతలు అడ్డంగా బుక్కవుతున్నారు. ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శించుకొనే క్రమంలో తెలంగాణ మంత్రి కేటిఆర్ ను భాజపా అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడ్డంగా ఇరికించారు
భాగ్యనగరంలో నిత్యం ఎక్కడో ఓ చోట దొంగతనాలు, మర్డర్లు కామన్ గా మారిపోయాయి. మరీ ముఖ్యంగా మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందోనని ఆందోళనలు చెందుతున్నారు. అందుకు తగ్గట్టుగానే సికింద్రాబాద్ లో ఓ ఘటన అద్దం పడుతుంది.
తెలంగాణలో ఉప ఎన్నికలకు సిద్ధమైన మునుగోడులో కొత్త ఓటర్లను వేల సంఖ్యలో నమోదు చేసుకొనేలా అధికార పార్టీ ప్రయత్నించిందని, కోర్టు మెట్లెక్కిన భాజపా నేతలకు తెలంగాణ హైకోర్టు ఊరట కల్గించింది.
వరంగల్ ఏజీఎం ఆసుపత్రిలో రోగులు, వైద్య సిబ్బంది హడలెత్తారు. ఓ త్రాచుపాము ఆసుపత్రిలోకి ప్రవేశించడంతో ఈ ఘటన చోటుచేసుకొనింది
హైదరాబాదులో మరోసారి ఐటీ శాఖ దాడులు కలకలం రేపుతున్నాయి. వస్త్ర వ్యాపారంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ అగ్రగామి సంస్థ అయిన ఆర్ఎస్ బ్రదర్స్ కార్యాలయాలు, నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
భాగ్యనగరం జంట హత్యలతో మరోసారి ఉలిక్కిపడింది. ఈ ఘటన ఉప్పల్లో కలకలం రేపుతోంది. తండ్రికొడుకులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.
మునుగోడు ఉపన్నిక తెలంగాణ రాష్ట్రమంతా ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఎవరకి ఈ నియోజకవర్గ పట్టం కడతారానా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మునుగోడు బైపోల్ కు సంబంధించి నామినేషన్ల పర్వం తుదిదశకు చేరింది. ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది.
2023లో జరగనున్న 10వ తరగతి పరిక్షల్లో 6 పేపర్లే ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొనింది. విద్యాశాఖ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించింది.
అతను ఏం మాట్లాడిన సంచలనమే..అడపా, దడపా వస్తుంటారు. మాట్లాడిన రెండు మాటలు సంచలనంగా నిలుస్తుంటాయి. ఆయనే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. డబ్బులు ఎవరిచ్చినా, అది మీ డబ్బే..కాబట్టి తీసుకోండి అంటూ మునుగోడు ఓటర్ల నుద్దేశించి పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు నియమించిన సూపర్వైజరీ కమిటీ సభ్యులు- అవినీతి నిరోధక బ్యూరో డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్, మాజీ అంతర్జాతీయ క్రికెటర్ వెంకటపతి రాజు మరియు వంకా ప్రతాప్ జింఖానా క్రికెట్ గ్రౌండ్ను పరిశీలించి, గ్రామీణ తెలంగాణలో క్రికెట్ ను పునరుద్ధరిస్తామని తెలిపారు.