Home / తెలంగాణ
కష్టాలు ఎవరికి ఊరికే రావు మీ విలువైన ఓటును అమ్ముకుంటనే వస్తాయంటూ ' ఓ ఫోటోను పట్టుకొని మరీ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు.
తెలంగాణాలో రాజకీయ ప్రకపంనలు సృష్టించిన తెరాస పార్టీ ఎమ్మెల్యే కొనుగోల ప్రలోభాల డీల్ కేసులో హైకోర్టు తెరదించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేంతవరకు దర్యాప్తును కొనసాగించవద్దని సూచించింది.
మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఆస్తి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం వన్టైం సెటిల్మెంట్ స్కీం గడువు రేపటితో ముగియనుంది.
మునుగోడు ఉపఎన్నిక నేపధ్యంలో అన్ని రాజకీయపార్టీలు ప్రచారం జోరు పెంచాయి. ప్రచారానికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. నవంబర్ 1 సాయంత్రం ఆరుగంటలకు ప్రచారానికి తెరపడనుంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరాబాద్ నగరంలో నవంబర్ 1న జరగనుంది
మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో నిందితుల రిమాండ్కు హైకోర్టు అనుమతించింది. మొయినాబాద్ ఫామ్హౌస్లో పట్టుబడిన నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వలేదని రిమాండ్కు తరలించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు.
తెలంగాణలో శీతాకాలం ప్రారంభంలోనే, విపరీతంగా చలి ఉంది. రాష్ట్ర రాజధానిలో పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగానే ఉంటుంది. గతంలో 19-21 డిగ్రీల సెల్సియస్గా ఉన్న రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇప్పుడు 16 డిగ్రీల సెల్సియస్కి పడిపోయింది.
ఈ నేపథ్యంలో శనివారం కీ విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ నిర్నయించింది. ప్రైమరీ కీతో పాటు అభ్యర్థుల OMR షీట్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేయనుంది.
తెలంగాణలో రాహుల్ గాంధీ నాలుగో రోజు భారత్ జోడో యాత్రను శనివారం ఉదయం ధర్మాపూర్ నుంచి ప్రారంభించారు.
తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గం యుద్ధభూమిని తలపిస్తోంది. ఉపఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులతో రణరంగంగా మారింది. ఈ క్రమంలోనే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులను మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు.