Home / తెలంగాణ
మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడానికి తమకు సంబంధం లేదని బండి సంజయ్ అన్నారు.
ఆపరేషన్ ఆకర్ష్ ప్రలోభాల డీల్ పేరుతో శాసనసభ్యుల కొనుగోళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిన్నటిదినం పోలీసులకు పట్టుబడ్డ నిందుతులకు రిమాండ్ విధించేందుకు ఏసీబీ న్యాయమూర్తి ఆధారాలు లేవంటూ నిరాకరించారు. దీంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
తెలంగాణాలో సంచలనం సృష్టించిన వందల కోట్ల ఎమ్మెల్యేల కొనుగోళ్ల డీల్ వ్యవహరం హస్తినకు చేరుకొనింది. సృష్టించిన ఆడియో క్లిప్పులను సామాజిక మాధ్యమాలలో విడుదల చేసిన మునుగోడు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తెరాస పార్టీ ప్రయత్నిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేసింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అజ్మీర్లోని ఖ్వాజా మొహియుద్దీన్ చిస్తీ దర్గానుసందర్శించి చాదర్ను సమర్పించారు.
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో రోజుకో గెటప్ లో మొన్న చెప్పులు కుడుతూ కనిపించిన పాల్.. తాజాగా రైతు వేషంలో ప్రత్యక్షమయ్యారు
బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రిలో స్నానం చేసి తడిసిన దుస్తులతో లక్ష్మీనరసింహ స్వామి పాదాల చెంత ప్రమాణం చేశారు.
తెలంగాణా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఆపరేషన్ ఆకర్ష్ ప్రలోభాల డీల్ వ్యవహారంలో బేరాసారాల జరిగిన ఆడియో క్లిప్పులను తెరాస పార్టీ విడుదుల చేసింది.
తెరాస ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్ కేసులో అత్యవసరణ విచారణ చేపట్టాలని తెలంగాణ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల మాజీ అధికారి కేఎంవీ జగన్నాథ రావునుసస్పెండ్ చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్లో తన పాత్ర లేదని లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేయాలని సీఎం కేసీఆర్కు బండి సంజయ్ సవాల్ విసిరారు.