Home / ప్రాంతీయం
AP High Court shock to Ex RTI Commissioner Vijay Babu: మాజీ సమాచార కమిషనర్, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ విజయ్బాబుపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారిపై కేసులు పెడుతున్నారంటూ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం మండిపడింది. ఈ పిటిషన్ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని వ్యాఖ్యానించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేసినందుకు ఆయనకు రూ.50 వేల జరిమానా […]
Kazipet Coach Factory as Manufacturing Unit: విభజన హామీల విషయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎట్టకేలకు మరో వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్(ఆర్ఎంయు) ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కాజీపేటలో ఉన్న ఓవర్ హాలింగ్ వర్క్షాప్ను కేంద్ర రైల్వేశాఖ అప్గ్రేడ్ చేస్తున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే జీఎంకు నిరుడు జులై 5న రైల్వే బోర్డు లేఖ రాసింది. అప్గ్రేడ్ చేసిన యూనిట్లో ఎల్హెచ్బీ, ఈఎంయూ కోచ్లు తయారు చేసేందుకు అనుగుణంగా […]
AP to set up ‘Eagle’ headquarters in Amaravati: వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకం, వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయాయని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ మూల గంజాయి, డ్రగ్స్ దొరికినా..దానికి ఏపీతో లింకులు ఉండడంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్’ (ఈగల్)ను ఏర్పాటు […]
YCP Leader Photo Shoot Before Tirumala Temple: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు. అక్కడక్కడా ఆ పార్టీకి చెందిన రౌడీ మూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. తమ పార్టీయే ఇంకా అధికారంలో ఉన్నట్టు ఫీలయిపోతున్నారు. ప్రజాస్వామికవాదులు, నిత్యం జనం కోసం తపించే చంద్రబాబు సీఎంగా, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కొందరు వైసీపీ నేతలు సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, తిరుమల శ్రీవారి […]
BJP MP Raghunandan Rao Warning To KTR: బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితిపై అనుమానాలు కలిగిస్తున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. విపక్షంలోకి వచ్చాక నీతి మాటలు మాట్లాడుతున్న కేటీఆర్ అధికారంలో ఉండగా చేసిన పనులు ఓసారి గుర్తుచేసుకోవాలని ఎద్దేవా చేశారు. మేం కలిస్తే.. ఇటీవల కాలంలో బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు కలిసిపోయాయని కేటీఆర్ […]
Widespread protests by villagers prompt authorities to stop ethanol factory: నిర్మల్ జిల్లా రైతులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దిలావర్ పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ఆదేశించినందుకు సీఎం రేవంత్, మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్థానిక రైతులు నిరసన తెలపడంతో ప్రభుత్వం ఇందుకు సంబంధించిన పనులను ఆపివేసింది. అయితే గత ప్రభుత్వమే ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు మంత్రులు తెలిపారు. […]
Deputy CM Pawan Kalyan meeting delhi ended: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ మేరకు దాదాపు 30 నిమిషాలపాటు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా జల్ జీవన్ మిషన్ అమలుతో […]
Heavy rain in AP and Tamil Nadu: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడనుందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం సాయంత్రానికి తుఫాన్గా మారనుంది. కారైకల్, మహాబలిపురం మధ్య ఫెంగల్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. చెన్నై సహా నాలుగు జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 12గంటల్లో వాయుగుండం శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని తెలిపింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో […]
CM Revanth Reddy fire on Food poisoning: గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై వేటు వేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలని అధికారులకు చెప్పారు. పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందించాలన్నారు. ప్రభుత్వాన్ని కావాలని అప్రతిష్టపాలు చేసేందుకు కొంతమంది […]
TS High Court Serious On Maganur ZP High School: నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా? అంటూ హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా సీరియస్ అంశమని సీజే ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా, ఫుడ్ పాయిజన్పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ […]