Home / తాజా వార్తలు
Vijaya Rangaraju Passed Away: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ (Vijay Rangaraju) మృతి చెందారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం గుండెపొటుతో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతిపై సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా, ఫైట్ మాస్టర్గా, ఫైటర్గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన ఇటీవల హైదరాబాద్లో ఓ సినిమా షూటింగ్లో […]
Supreme Court key Judgments on Jagan Bail Cancellation: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మరోసారి మార్చింది. ఈ రెండు కేసుల విషయాల్లో బదిలీ చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కేసుల విచారణ విషయంపై […]
Akshay Kumar look From Kannappa Movie: మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్గా కన్నప్ప మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. డిసెంబర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఏప్రిల్ 25 వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుండటంతో షూటింగ్తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుటుంది ఈ సినిమా. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేస్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న […]
OnePlus 13 Mini: వన్ప్లస్ తన 13 సిరీస్లో OnePlus 13 Miniని ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు.అయితే దానికి సంబంధించిన కచ్చితమైన వివరాలు బయటకు రాలేదు. ప్రస్తుతం OnePlus 13 మినీ మోడల్ లాంచ్ టైమ్లైన్ అందుబాటులోకి రాలేదు. అలాగే డిస్ప్లే, చిప్సెట్, కెమెరా, బ్యాటరీ ముఖ్యమైన ఫీచర్లు కూడా ఆన్లైన్లో లీక్ అయ్యాయి. మునుపటి నివేదికలు వన్ప్లస్ 13 మినీ ఒక చిన్న ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లో పనిచేస్తోంది. రండి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వన్ప్లస్ […]
Hyderabad Police Plan to Arrest Former OSD Prabhakar rao and Shravan in Phone Tapping Case: ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలో ఉంటున్న ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ నిందితులైన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్ రావు, అరువుల శ్రవణ్రావులను భారత్కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేరస్తుల అప్పగింత అస్త్రంను పోలీసులు ప్రయోగించనున్నారు. అమెరికాలో తలదాచుకున్న కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో […]
Urvashi Rautela Cryptic Post on Game Changer: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ప్రస్తుతం డాకు మహారాజ్ మూవీ సక్సెస్ జోష్లో ఉంది. ఈ మూవీ హిట్తో ఈ భామ తెగ మురిసిపోతుంది. ఈ క్రమంలో ఆమె వరుస ఇంటర్య్వూలో ఇస్తుంది. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ మూవీపై ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్టాపిక్గా మారాయి. ఈ మధ్య ఊర్వశి రౌతేలా తరచూ ఏదోక వివాదంలో నిలుస్తోంది. ఆ మధ్య టీమిండియా క్రికెటర్ పంత్తో […]
Gun Fire in USA Hyderabad Student Died: అగ్ర రాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ యువకుడిపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు చేశాడు. ఈ కాల్పుల్లో చైతన్యపురికి చెందిన రవితేజ అనే వ్యక్తి మృతి చెందాడు. అతడు మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అయితే ఉన్నత చదువుల కోసం రవితేజ మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లినట్లు అతని బంధువులు చెబుతున్నారు. అయితే 2022లో అమెరికా వెళ్లిన […]
Donald Trump intresting satements in Presidential Inauguration rally: మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపేస్తానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న ట్రంప్ ‘మేము గెలిచాం’ అంటూ ప్రమాణస్వీకారోత్సవ వేళ ట్రంప్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ట్రంప్ స్నేహితులు, మద్దతుదారులు, నిజమైన అమెరికన్ దేశభక్తులు అధిక సంఖ్యలో హాజరైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. మన దేశాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నామని ట్రంప్ ఆసక్తికర […]
Women, Indian Men’s Team also clinch inaugural Kho Kho World Cup: ఢిల్లీలో జరుగుతున్న ఖోఖో ప్రపంచ కప్ తొలి ఎడిషన్లో మన దేశం అదిరిపోయే ప్రదర్శన చేసింది. గ్రామీణ క్రీడల్లో తమకు తిరుగులేదని నిరూపిస్తూ… ఈ మెగాటోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్కు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో జరిగిన పురుషుల సెమీస్లో భారత్ జట్టు 62-42తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీంతో ఫైనల్లో నేపాల్తో భారత్ తలపడనుంది. మరోవైపు, మన అమ్మాయిల […]
CapitaLand to develop ₹450-crore New IT Park in Hyderabad: సీఎం రేవంత్రెడ్డి సింగపూర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. పెట్టుబడి దారులను ఆకర్షిస్తున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. కొన్ని పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో మరో కీలక ఒప్పందం జరిగింది. హైదరాబాద్లో రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచ అగ్రగామి సంస్థ క్యాపిటల్యాండ్ ముందుకొచ్చింది. ఒక మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సింగపూర్లో సీఎం రేవంత్ […]