Home / తాజా వార్తలు
Eva Solar Car Pre-Booking: Vayve మొబిలిటీ ఎట్టకేలకు భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కారు ఇవాను పరిచయం చేసింది. కంపెనీ ఈ కారు ప్రారంభ ధరను రూ.3.25 లక్షల ఎక్స్షోరూమ్గా నిర్ణయించింది. Eva 9 kWh, 12 kWh, 18 kWh సహా మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది, దీని ధర రూ. 3.25 లక్షల నుండి రూ. 5.99 లక్షల వరకు ఉంటుంది. వినియోగదారులు తమ అవసరాన్ని బట్టి బ్యాటరీ ఎంపికను ఎంచుకోవచ్చు. […]
CM Chandrababu’s speech in Davos: భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని, వ్యాపారాల్లో భారతీయులు బాగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్లో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటనలో భాగంగా గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్పై నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడా చూసిన భారతీయ వ్యాపారవేత్తలే కనిపిస్తున్నారన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో రాజకీయ అనిశ్చితి ఉందని, భారత్లో ప్రధాని మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. 2047 నాటికి అభివృద్ధిలో భారత్ […]
Ferrato Defy 22: ప్రస్తుతం మార్కెట్లో ప్రతి బడ్జెట్కు అనుగుణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీ అవసరానికి అనుగుణంగా మోడల్ను ఎంచుకోవచ్చు. ఈసారి ఆటో ఎక్స్పోలో అనేక EVలను ఆవిష్కరించారు. ఒకాయ EV ఇప్పుడు రీబ్రాండింగ్ తర్వాత OPG మొబిలిటీగా మారింది. కంపెనీ తన కొత్త ఉత్పత్తులను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ప్రవేశపెట్టింది. ఇందులో కంపెనీ అత్యంత ప్రత్యేకమైన, కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Ferrato Defy 22ని విడుదల చేసింది. ఈ […]
Floods on Indonesia’s Java island leave 16 dead: ఇండోనేషియాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు వచ్చాయి. దీంతో ప్రధాన ద్వీపం జావాలోని కొండ గ్రామాల్లో వరదలు ఉప్పొంగాయి. ఈ వరదల ధాటికి స్థానికులు కొట్టుకుపోయారు. అయితే ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా.. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మరో తొమ్మిది మంది ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా, వరదల ప్రభావానికి టన్నుల […]
Realme GT 6: స్మార్ట్ఫోన్ కంపెనీ రియల్మి గతేడాది రియల్మి జీటీ6 గేమింగ్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఇది 16జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను కలిగి ఉంటుంది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ స్మార్ట్ఫోన్ ధరను తగ్గించింది. ఫోన్ కొనుగోలుపై రూ.7,000 ఫ్లాట్ తగ్గింపు అందిస్తుంది. ఇది కాకుండా నో కాస్ట్ ఈఎమ్ఐతో సహా ఇతర ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ప్రో గ్రేడ్ కెమెరాతో పాటు పవర్ ఫుల్ ఫీచర్లను కలిగి […]
BJP MP Etela Rajender Attack On Land Broker Grabbers: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్పై చేయి చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఏకశిలానగర్లో ఎంపీ ఈటల పర్యటించారు. ఈ మేరకు పేదలను ఇబ్బంది పెడుతున్న ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంపపై చెల్లుమనిపించాడు. అనంతరం బ్రోకర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూములను కబ్జా చేస్తున్నారని, ఇంటి స్థలాల యజమానులను కూడా ఇబ్బందులకు గురిచేయడంపై […]
Private Album Shooting in Sri Kaleshwara mukteswara Temple: రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో అపచారం చోటుచేసుకుంది.ఏకంగా గర్భగుడిలో ప్రైవేట్ ఆల్బమ్ కోసం షూటింగ్ చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంథని నియోజకవర్గంలోని ప్రముఖశైవక్షేత్రం కాళేశ్వరం ఆలయంలోని గర్భగుడిలో ప్రైవేటు సంస్థ నిర్మిస్తున్న ఓ సాంగ్ను చిత్రీకరణ చేసినట్లు భక్తులు తెలిపారు. అయితే దర్శనానికి వచ్చిన భక్తులను నిలిపివేసి ఆల్బమ్ షూటింగ్ […]
Kaleshwaram Project Commission Enquiry Today: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. విచారణకు బ్రేక్ ఇచ్చిన కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ చంద్ర ఘోష్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక మరింత వేగంగా కమిషన్ విచారణ సాగనుంది. నేటి నుంచి తిరిగి కమిషన్ విచారణ ప్రారంభంకానుంది. ఇప్పటికే విచారణపై ప్రాథమిక నివేదికను కమిషన్ సిద్ధం చేసింది. దాదాపు 208 పేజీలతో కమిషన్ నివేదికను […]
Best Mileage SUVs: భారతీయ మార్కెట్లో ఎస్యూవీల క్రేజ్ నిరంతరం పెరుగుతోంది. స్టైలిష్ లుక్, పవర్ ఫుల్ ఇంజన్, మంచి రోడ్ ప్రెజెన్స్ కారణంగా ప్రజలు హ్యాచ్బ్యాక్లకు బదులుగా సరసమైన ఎస్యూవీలను ఇష్టపడుతున్నారు. అయితే ఆకాశాన్నంటుతున్న డీజిల్, పెట్రోల్ ధరల కారణంగా ఎక్కువ మైలేజీతో వాహనాలు కొనాలని చాలా మంది భావిస్తున్నారు. మీరు కూడా భవిష్యత్తులో ఎస్యూవీని కొనాలని చూస్తున్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కథనంలో దేశంలోనే అత్యధిక మైలేజీని అందించే ఎస్యూవీల […]
Ayodhya awakened the race: ‘నేను బతికుండగా ఆ దృశ్యాన్ని చూడగలనా?’ అని కోట్లాది మంది హిందువులు 500 ఏళ్ల పాటు మథనపడిన ఆ ఘట్టం నిరుటి జనవరి 22న అయోధ్యలో సాకారమైంది. నిరుటి పుష్య శుక్ల ద్వాదశి తిథి నాడు సకల రాజలాంఛనాలతో బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. దీర్ఘకాలం పాటు ఒక చిన్న టెంటులో అనామకంగా ఉంటూ పూజలందుకున్న బాలరాముడు.. అత్యంత సుందరమైన మందిరంలో సకల రాజోపచారాలతో కొలువైన నాటి బాల […]