Home / తాజా వార్తలు
Realme P1 5G: ప్రముఖ ఆన్లైన్ ఈ కామర్స్ ఫ్లాట్ఫామ్స్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వరుస ఆఫర్లతో జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సరికొత్త సేల్స్తో ఎలక్ట్రానిక్స్, గృహొపకరణాలు, స్మార్ట్ఫోన్లు తదితర వాటిపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే Realme P1 5Gపై ఊహించని డీల్ను తీసుకొచ్చాయి. ఫెస్టివల్ సేల్లో భాగంగా 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ను రూ.13 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్పై అందుబాటులో ఉన్న ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం. […]
Chandrababu Naidu Comments: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు ఘాటూ వ్యాఖ్యలు చేశారు. గురువారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తల్లి, చెల్లితో ఇంట్లో గొడవైనా.. జగన్ మమ్మల్ని నిందిస్తున్నారన్నారు. ఆస్తిలో వాటా ఇవ్వకుండా తల్లి, చెల్లిని రోడ్డుకు లాగి మా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి గొడవతో తమకు ఏం సంబంధం? అని ఆయన ప్రశ్నించారు. ఆస్తి ఇవ్వటానికి తల్లి, చెల్లికి కండిషన్స్ […]
Software Engineer Suicide: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కోకాపేటలో చోటుచేసుకుంది. నాగ ప్రభాకర్(27) అనే టెక్కీ హాస్టల్ 9వ భవనంపై నుంచి దూకీ బలవన్మరణం చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా అప్పుల బాధల కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. పోలీసుల సమాచారం […]
Shruti Haasan opts out of Two Telugu Projects: హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆ మధ్య సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తో దూసుకుపోతుంది. ‘వీరసింహారెడ్డి’ చిత్రంతో భారీ విజయం అందుకున్న ఆమె ప్రభాస్ ‘సలార్’తో మరో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఇలా సెకండ్ ఇన్నింగ్స్లోనూ పాన్ ఇండియా, భారీ ప్రాజెక్ట్స్తో బిజీ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం సలార్ 2లోనూ […]
Allu Arjun Reply to Fan Tweet: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన స్టైల్, మ్యానరిజం, డ్యాన్స్తో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాడు బన్నీ. ఇక పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ సినిమాతో నార్త్లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఎంతగా అంటే ఏకంగా యూపీ నుంచి ఓ అభిమాని సైకిల్పై హైదరాబాద్లో వచ్చి బన్నీని కలుసుకున్నాడు. దీంతో అతడిని తన నివాసంలో కలిసి […]
Jani Master Got Bail From HC: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు బెయిల్ మంజూరు అయ్యింది. తాజాగా తెలంగాణ హైకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. కాగా తన దగ్గర అసిస్టెంట్గా పని చేస్తున్న ఓ మహిళా కొరియోగ్రాఫర్పై జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించాడంటూ నార్సింగ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసుల అతడిపై పోక్సో చట్టం, లైంగిక వేధింపులు కేసు నమోదు చేయగా.. ఈ కేసులో […]
Pushpa: The Rise New Release Date: అనుకున్నదే నిజమైంది. అసలు డిసెంబర్ 6న ‘పుష్ప: ది రూల్’ వచ్చేది నిజమేనా? అని మొదటి నుంచి ఎన్నో సందేహలు ఉన్నాయి. ఇక అందరి ఊహాగానాలను నిజం చేస్తూ మరోసారి ‘పుష్ప 2’ వాయిదా పడింది. అయితే ఈసారి మూవీ వెనక్కి వెళ్లలేదు. ముందుకు వచ్చింది. ప్రకటించిన డేట్ కంటే ముందే ‘పుష్ప 2’ను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. అంతేకాదు ఈ […]
Salman Khan Offered Money To Lawrence Bishnoi: బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం భయం గుప్పిట్లో రోజులు గడుపుతున్నారు. గత కొన్నేళ్లు సల్మాన్ ఖాన్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి హత్య బెదిరింపులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయన స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. సల్మాన్కు హత్య చేసి తీరుతామంటూ లారెన్స్ బిష్ణోయ్ అతడి బృందం వరుస బెదిరింపులకు పాల్పడుతుంది. 1999లో సల్మాన్ ఖాన్ కృష్ణజింకను […]
Vasireddy Padma Quits YSRCP: మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె పార్టీని విడటానికి కారణమేంటో వెల్లడించారు. మంగళగిరి మండలం కాజ గ్రామ సమీపంలో తన నివాసంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ… ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమికి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి కారణమన్నారు వాసిరెడ్డి పద్మ. వైఎస్సార్సీపీలో జగనే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారన్నారు. పార్టీ కార్యకాలపాల్లో కూడా జగన్ అన్ని తానై వ్యవహరిస్తారని, […]
Ponguleti Srinivas Reddy Sensational Comments: తెలంగాణలో పోలిటికల్ బాంబులు పేలే అవకాశముందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ప్రతినిథితో మాట్లాడుతూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పెలబోతున్నాయి.. ఇందులో అందరూ ప్రధాన నేతలే ఉంటారన్నారు. ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంతో పాటు పలు 10 అంశాల్లో నిజాలను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచబోతున్నామంటూ బాంబ్ పేల్చారు. […]