Home / తాజా వార్తలు
iQOO Neo 10 Series: ఐక్యూ సంస్థ మంచి జోరు మీద ఉందనే చెప్పాలి. వరుసగా అన్ని సెగ్మెంట్లలో మొబైల్స్ను తీసుకొస్తుంది. అయితే ఇప్పుడు కంపెనీ కొత్త సరీస్ నియో 10ను ప్రారంభిస్తున్నట్లు ధృవీకరించింది. ఈ స్మార్ట్ఫోన్ ప్రాసెసర్, పనితీరు పరంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. నవంబర్ 29న చైనాలో జరిగే ఓ ఈవెంట్లో Neo 10, Neo 10 Proలను కంపెనీ పరిచయం చేస్తుందని ధృవీకరించింది. ఈ రెండు ఫోన్లు కూడా గీక్బెంచ్లో కనిపించాయి. iQOO Neo […]
Phone tapping case Petition in High Court by Shravan Kumar: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రావణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా, ఇప్పటికే నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రావణ్ కుమార్ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో ఈ ముందస్తు బెయిల్ […]
Pushpa 2 Rare Record in USA: రిలీజ్కు ముందే ‘పుష్ప 2’ రికార్డుల వేట మొదలుపెట్టింది. ట్రైలర్తో మొదలు రోజుకో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే పుష్ప 2 ట్రైలర్ అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు ట్రైలర్గా టాప్లో నిలిచింది. అంతేకాదు నార్త్లో జరిగిన ఈ ట్రైలర్ ఈవెంట్కు భారీగా జనం తరలి వచ్చారు. మొత్తంగా 2.6 లక్షల మంది లైవ్లో ఈ ట్రైలర్ని వీక్షించారు. ఒక తెలుగు మూవీ నార్త్ బేస్లో ఈ […]
Rishabh Pant disagrees with Sunil Gavaskar: భారత వికెట్ కీపర్, కీలక బ్యాటర్ రిషభ్ పంత్ను ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేసుకుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ రిటెన్షన్లో నలుగురి ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుంది. ఇందులో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పొరేల్, ట్రిస్టన్ స్టబ్స్లు ఉన్నాయి. అయితే అప్పటినుంచి ఢిల్లీ నుంచి రిషబ్ పంత్ ఎందుకు వైదొలిగాడనే విషయాలపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఓ ఇంటర్వ్యూలో […]
Mahindra Thar Sales: డాషింగ్ ఆఫ్ రోడింగ్ ఎస్యూవీ మహీంద్రా థార్ లాంచ్ అయినప్పటి నుంచి భారతీయ కస్టమర్లలో చాలా ప్రజాదరణ పొందింది. దేశీయ విపణిలో మహీంద్రా థార్ 2 లక్షల యూనిట్ల అమ్మకాల సంఖ్యను అధిగమించిందనే వాస్తవం నుంచి దీనిని అంచనా వేయొచ్చు. ఇంటర్నెట్లోని సమాచారం ప్రకారం ఈ సేల్లో తాజాగా విడుదల చేసిన 5 డోర్ల థార్ కార్స్ కూడా ఉంది. అక్టోబర్ చివరి నాటికి మహీంద్రా థార్, థార్ రాక్స్ రెండు కలిసి […]
Ram Gopal Varma request to Message: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరుకాకుండా డుమ్మా కొట్టాడు. తనపై నమోదైన కేసులో ఇంకా నాలుగు రోజులు సమయం కావాలంటూ ఒంగోలు పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పంపించారు. అయితే ఇవాళ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆర్జీవీ విచారణకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల సమయంలో వ్యక్తిగత కారణాలతో విచారణకు రాలేనని మెసేజ్తలో పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబుతో పాటు పవన్ […]
Infinix Note 40 5G: ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ ఆఫర్ల విషయంలో తగ్గడం లేదు. వరుసగా డిస్కౌంట్లు, డీల్స్తో దూసుకుపోతుంది. ఇందులో భాగంగానే Infinix Note 40 5Gపై స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. అలానే బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్తో 108MP కెమెరా సెటప్ను కలిగి ఉంది. MediaTek ప్రాసెసర్తో వస్తుంది. ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో 5000mAh కెపాసిటీ గల […]
A Foreign Ministers’ Meet On G20 Sidelines: బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూతో కేంద్రమంత్రి జైశంకర్ భేటీ భైటీ అయ్యారు. ఈ మేరకు భారత్, చైనా సంబంధాల బలోపేతంపై సమావేశమయ్యారు. ప్రధానంగా ద్వైపాక్షిక సంబంధాలు మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా చర్చించారు. చైనా, భారత్ దేశాల సరిహద్దు ప్రాంతాల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న బలగాల విషయంపై […]
Vallabhaneni Vamshi Followers arrested: టీడీపీ కార్యాలయంతో పాటు ఆ పార్టీ నేత కాసనేని రంగబాబుపై దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెందిన ప్రధాన అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లాలోని గన్నవరంలో ఉన్న టీడీపీ కార్యాలయంపై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులు ముగ్గురు ఓలుపల్లి మోహనరంగాతోపాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. […]
AP Assembly about 108 vehicles: అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో 108 వాహనాల టెండర్, నిర్వహణకు సంబంధించి అరబిందో సంస్థపై చర్యలు తీసుకోవాలని సోమవారం అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రభుత్వాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. 108 మాటున ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి చెందిన అరబిందో సంస్థ భారీ అక్రమాలకు పాల్పడిందని అసెంబ్లీలో సోమిరెడ్డి ఆధారాలు బయటపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 18 లక్షల మందికి అంబులెన్స్లు అత్యవసర సేవలు […]