Home / తాజా వార్తలు
Quanta Electric Motorcycle Launched: భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ప్రధాన కార్యాలయం కలిగిన ప్రముఖ EV స్టార్టప్ కంపెనీ తన ఫ్లాగ్షిప్ మోడల్ గ్రావ్టన్ క్వాంటాను విడుదల చేసింది. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్న ఈ ఎలక్ట్రిక్ బైక్ అనేక ఫీచర్లతో వస్తోంది. ఇది ఎలక్ట్రిక్ బైక్ అయినప్పటికీ, దీని డిజైన్ కాస్త పెద్ద మోపెడ్ను తలపిస్తుంది. ఈ స్కూటర్ ధర, ఇతర స్పెసిఫికేషన్లను వివరంగా […]
Nagarajuna About Akhil Marraige: అక్కినేని ఇంట వరుసగా పెళ్లి భాజాలు మోగనున్నాయి. అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్లు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. డిసెంబర్ 4న చై నటి శోభిత దూళిపాళతో ఏడుగులు వేయబోతున్నాడు. వీరిద్దరి పెళ్లి ఇండస్ట్రీలో హాట్టాపిక్గా ఉన్న క్రమంలో అఖిల్ ఎంగేజ్మెంట్ ప్రకటన ఇచ్చి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు కింగ్ నాగార్జున. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయితో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అనంతరం ఫోటోలు షేర్ చేస్తూ చిన్న కోడలిని పరిచయం చేశాడు […]
iPhone 15 Offer: ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ఫ్లిప్కార్ట్లో సేల్ నవంబర్ 24 నుండి ప్రారంభమైంది, నవంబర్ 29 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం వరకు తగ్గింపు. మీరు కొత్త ఫోన్ని కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ సేల్లో మీరు మంచి డీల్ను పొందవచ్చు. ఫ్లిప్కార్ట్లో కొనసాగుతున్న బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా […]
AP Inter 2025 Exams Fee Deadline Extended: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనరల్, ఒకేషనల్ విభాగాల్లో ఇంటర్ ఫస్ట్, సెకండియర్, ప్రైవేట్ విద్యార్థుల పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించింది. ఈ మేరకు ఎలాంటి ఆలస్య రుసం లేకుండా డిసెంబర్ 5వ తేదీ వరకు పరీక్ష పీజులు చెల్లించేందుకు అనుమతి కల్పించారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ విద్యార్థులు ఏపీ ఇంటర్మీడియన్ 2025 మార్చి పబ్లిక్ పరీక్షలకు […]
Priyanka Gandhi Takes Oath In Parliament: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలుపొందింది. ఈ మేరకు ఆమె గురువారం లోక్సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసింది. కాగా, నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీతోపాటు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త సభ్యులతో స్పీకర్ ఓం బిర్లా ప్రమాణం చేయించారు. ఈ […]
Honda Activa EV: హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను Activa-E, QC1 భారతదేశంలో ప్రవేశపెట్టింది. రెండు స్కూటర్ల ధరను ప్రకటించలేదు. రెండు మోడళ్ల బుకింగ్లు జనవరి 1, 2025 నుండి ప్రారంభమవుతాయి. డెలివరీలు ఫిబ్రవరి 2025 నుండి ప్రారంభమవుతాయి. ఈ రెండు హోండా స్కూటర్లు ఐదు కలర్ ఆప్షన్లతో వస్తాయి. హోండా యాక్టివా ఎలక్ట్రిక్, క్యూసి1 అధునాతన ఫీచర్లను కలిగి ఉన్నాయి. అలానే ఆకర్షణీయమైన డిజైన్లో వీటిని చూడొచ్చు. మరో […]
Widespread protests by villagers prompt authorities to stop ethanol factory: నిర్మల్ జిల్లా రైతులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దిలావర్ పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ఆదేశించినందుకు సీఎం రేవంత్, మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్థానిక రైతులు నిరసన తెలపడంతో ప్రభుత్వం ఇందుకు సంబంధించిన పనులను ఆపివేసింది. అయితే గత ప్రభుత్వమే ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు మంత్రులు తెలిపారు. […]
Vivo T3 Ultra Price Drop: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్లో బ్లాక్ ఫ్రైడే సేల్ లైవ్ అవుతుంది. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లపై గొప్ప ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తుంది. అయితే మీరు బెస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీకు అదిరిపోయే క్వాలిటీ అందించే స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంది. సేల్లో Vivo T3 Ultra ఫోన్ను భారీ తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. దీనిలో 50 మెగాపిక్సెెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్ […]
Pushpa 2 First Review From Censor Board: ఇండియన్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘పుష్ప 2’ రిలీజ్కు అంతా సిద్ధమవుతుంది. డిసెంబర్ 5న సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇంకా మూవీ రిలీజ్ కు వారం రోజులే ఉండటంతో ఎక్కడ చూసిన పుష్ప 2 ఫీవర్ కనిపిస్తోంది. రెండు రోజులు క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ మూవీ. దీంతో సినిమా ఫైనల్ అవుట్ పుట్ రెడీ చేసిన సెన్సార్కు పంపగా తాజాగా […]
Deputy CM Pawan Kalyan meeting delhi ended: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ మేరకు దాదాపు 30 నిమిషాలపాటు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా జల్ జీవన్ మిషన్ అమలుతో […]