Home / సినిమా
Tollywood: కథ వరంగల్లో చిన్న పిల్లలు ఒకరి తర్వాత ఒకరు కిడ్నాప్ అవుతూనే ఉంటారు అసలు ఈ కిడ్నాప్లు ఎలా జరుగుతున్నాయా అని , దాన్ని ఛేదించడానికి మట్వాడ పోలీసు స్టేషన్కు కేశవ నాయుడు(ధన్రాజ్) కొత్తగా డ్యూటిలో చేరతారు. ఈ కేసును ఛేదించే సమయంలో రెండు కొత్త ముఠాలు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని తెలుసుకుంటారు.అప్పుడే వాళ్ళలో కొంత మంది ముఠాలోని పిల్లలను ముంబైకి పంపించాలనుకుంటారు. మరో ముఠా 8ఏళ్ళ పిల్లల గుండెని తీసేసి, వాళ్ళ మృతదేహాలను అక్కడే […]
సెప్టెంబర్ 16న భారతదేశంలో జాతీయ సినిమా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా సినీ ప్రియులందరికీ భారతదేశం అంతటా అన్ని సినిమాలకు భారీ ధర తగ్గింపు లభించనుంది.
లైగర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో పూరి జగన్నాధ్ తదుపరి చిత్రం జనగణమన పై దాని ప్రభావం పడింది. ఈ సినిమా నిర్మించే మై హోమ్ గ్రూప్ ప్రాజెక్టును వదిలేసినట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు సినిమా మొదటి రెండు షెడ్యూల్స్ కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిసింది.
"బ్రహ్మాస్త్రం" సినిమా ప్రెస్ మీట్ నిన్న హైద్రాబాద్ లో జరిగినది. ఈ ప్రెస్ ఈవెంటుకు ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. నాగార్జున, రాజమౌళి,రణబీర్ కపూర్, అలియా భట్, కరణ్ జోహార్ నటీనటులు పాల్గొన్నారు.
నటి సోనాలి ఫోగట్ కేసుకు సంబంధించి గోవా పోలీసులు శుక్రవారం హర్యానాలోని హిసార్లోని ఫోగట్ నివాసం నుండి మూడు డైరీలను స్వాధీనం చేసుకున్నారు. ఫోగట్ ,ఆమె సహాయకుడు సుధీర్ సంఘ్వాన్ మధ్య డబ్బు లావాదేవీలు జరిగినట్లు పోలీసులకు దొరికిన డైరీల ద్వారా తెలిసింది.
ఈ మధ్య సినీ ఫీల్డ్ లో కొత్త ట్రెండు నడుస్తుంది అది ఏంటంటే సినిమా విడుదల అయ్యే ముందు, విడుదల అయ్యాక, సినిమా మంచి విజయం సాధించినప్పుడు దేవుని ఆశీస్సులు కోసం దేవుని గుళ్ళకు వెళ్తున్నారు. సాధరణంగా అన్నీ సినిమా వర్గాల వారు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుంటారు.
బ్రహ్మాస్త్ర సినిమా పాన్ ఇండియగా సెప్టెంబర్ 9న విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే .ఈ సినిమాకు ప్రమోషన్లు కూడా అదే రేంజులో జరుగుతున్నాయి. నిజంగా ఈరోజు బ్రహ్మాస్త్ర సినిమా ఈవెంట్ ఇంకా బాగా జరగాల్సింది కానీ దానికి నాకు చాలా బాధగా ఉందని అలాగే కార్తికేయ ఈవెంట్ చేయడానికి అతను చాలా కష్టపడ్డాడు.
తెలుగు సినీ పరిశ్రమలో ముందు ముందు మళ్ళీ చిరంజీవి హవా నడవనుంది. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి తన వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు విశ్రాంతి కూడా తీసుకోకుండా ఒకటి తరువాత ఇంటి ఇలా వరుసగా రెండు కాకుండా మూడు సినీమాల్లో నటిస్తున్నారని తెలిసిన సమాచారం
విశ్వక్ సేన్ కొత్త చిత్రం దాస్ కా ధమ్కీ షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ సారధి స్టూడియోస్లో వేసిన భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి పనిచేసిన బల్గేరియన్ స్టంట్ డైరెక్టర్లు టోడర్ లాజరోవ్ మరియు జుజీ ఈ స్టంట్ సీక్వెన్స్ను పర్యవేక్షిస్తున్నారు.
పూరీ జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం పూరీ జగన్నాధ్కు భారీ షాక్ నిచ్చింది. చిన్న విరామం తరువాత, విజయ్ దేవరకొండ ప్రస్తుతం హైదరాబాద్లో కుషి షూటింగ్లో ఉన్నాడు.