Home / సినిమా
కీర్తి సురేష్ 'మహానటి' సినిమాతో తెలుగులో ఎంత పాపులర్ అయ్యిందో మన అందరికీ తెలిసిన విషయమే. సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ మహానటి సినిమాకు ఉత్తమ నటిగా ఎంపికై నేషనల్ అవార్డును కూడా అందుకున్నారు.
తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన తాత సీనియర్ డైరెక్టర్, రేడియో డబ్బింగ్ కళాకారుడు, నటుడు ఎస్వీ రమణన్ తుదిశ్వాస విడిచారు.
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు అశోకన్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళ కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2 ది రూల్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.‘పుష్ప ది రైజ్’ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిందో మనం ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు..పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రస్తుతం అందరి చూపు ‘పుష్ప 2’పైనె పడింది.
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్ఫాదర్లో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కీలక పాత్ర పోషించారు. మొదట్లో దీన్ని చేయడానికి ఇష్టపడకపోయినా చిరు కోసమే చేశారు. తన ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో, ఈ సినిమాలో నటించడానికి పూరి విముఖత చూపాడంటూ చిరు చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి చిత్రం గాడ్ ఫాదర్ పై అటు పరిశ్రమ, ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి కూడ ఈ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రం మలయాళ చిత్రం లూసిఫర్కి రీమేక్ అయినప్పటికీ చిత్రం యొక్క నాన్-థియేట్రికల్ హక్కులు రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. కొత్త అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఆదిపురుష్ నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ లాంఛ్ చేసేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.అలాగే ఆ సినిమా నుంచి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మారి పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు.దీనితో మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అల్లు అర్జున్కు డిమాండ్ బాగా పెరిగింది.ఐతే తాజాగా అల్లు అర్జున్ గండిపేటలో అల్లు స్టూడియోను నిర్మిస్తున్నారని అనే వార్తా సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తుంది.
‘ఉప్పెన’తో టాలీవుడ్ను ఒక ఊపు ఊపిన హీరో వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న ఈ యువ నటుడు రంగ రంగ వైభవంగా మూవీతో సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో దసరా కానుకగా స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఢిల్లీ కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సుకేష్ చంద్రశేఖర్ ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు.