Home / క్రైమ్
తెదేపా నేత, మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టు బెయిల్ రద్దు చేసింది. పదవ తరగతి పరీక్షా పత్రాల లీక్ కేసులో బెయిల్ పై మంత్రి నారాయణ ఉన్నారు. నవంబర్ 30 లోపు పోలీసులకు లొంగిపోవాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోదుండగులు పదేళ్ల బాలుడు(రజాఖాన్)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
గుజరాత్లో మోర్బీలో ఆదివారం నాడు 170ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కేబుల్ బ్రిడ్జి కూలిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 132కు పెరిగింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు.
సోమాలియా రాజధాని మొగదిషులో కారు బాంబు జంట పేలుళ్ల ఘటన తీవ్ర విషాదాన్ని మరియు భయానక వాతావరణాన్ని సృష్టించింది. ఈ ఘటనలో దాదాపు 100 మంది మరణించారు. విద్యా మంత్రిత్వ శాఖ భవనం సమీపంలోని రద్దీగా ఉండే జంక్షన్ వద్ద శనివారం నాడు ఈ దాడి చోటుచేసుకుంది.
భాగ్యనగరంలో భారీ కార్పొరేట్ స్కాం వెలుగులోకి వచ్చింది. హీరా మల్టీ వెంచర్స్ యాజమాన్యం చేసిన స్కాం బట్టబయలయ్యింది. 200కోట్ల కంపెనీ షేర్స్ ను 10మంది కుటుంబ సభ్యులకు ఆ కంపెనీ యాజమాన్యం బదలాయించుకుంది.
దక్షిణ కొరియా రాజధాని సియోల్ ప్రతి ఏటా జరిగే హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. శనివారం రాత్రి పెద్దఎత్తున ప్రజలు ఒక ఇరుకైన వీధి నుంచి వెళ్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 149 మంది మృతి చెందారు.
తెలంగాణాలో రాజకీయ ప్రకపంనలు సృష్టించిన తెరాస పార్టీ ఎమ్మెల్యే కొనుగోల ప్రలోభాల డీల్ కేసులో హైకోర్టు తెరదించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేంతవరకు దర్యాప్తును కొనసాగించవద్దని సూచించింది.
ప్రపంచంలో ఏదో మూలన ఏదో ఒక నేరవార్తలను రోజు వింటూనే ఉంటుంటాం. ఈ క్రమంలోనే అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంట్లో ఎనిమిది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. కాగా వారిలో ఆరుగురు చిన్నారులు ఉండటం తీవ్ర విషాదం.
పంట పొలంలో విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు రైతుల దుర్మరణ ఘటన చాలా దురదృష్టకరమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.