Home /Author Guruvendhar Reddy
EX Minister Harish Rao Sensational Comments on Grama Sabalu: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామసభల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనటంపై మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాంగ్రెస్ పాలన ఎంత దారుణంగా విఫలమైందో దీనిని బట్టి అర్థమవుతోందని విమర్శించారు. సీఎం విదేశాల్లో, మంత్రులు పక్క రాష్ట్రాల్లోని పార్టీ సభల్లో పాల్గొంటే జనం బాధలు ఎవరు పట్టించుకోవాలని […]
India vs England 1st T20 matches TCA offers free metro for fans: సొంతగడ్డపై ఐదు టీ20 మ్యాచ్ సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. ఈ మేరకు ఇవాళ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జట్టు బరిలో దిగుతుండగా.. అందరి కళ్లు మాత్రం టీమిండియా పేసర్ షమీపైనే ఉన్నాయి. 2023 వరల్డ్ […]
Road Accident In Karnataka five died: కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన విద్యార్థులు కర్ణాటకలోని హంపీ ప్రాంతానికి విహారయాత్రకు బయలుదేరారు. అయితే మంగళవారం అర్ధరాత్రి సింధనూరు సమీపంలో విద్యార్థుల వాహనం ప్రమాదానికి గురైంది. రాయిచూరు జిల్లా సింధనూరు వద్ద టైర్ పంక్చర్ కావడంతో […]
Gidugu Ramamurthy Panthulu: తెలుగుజాతి వికాసానికి దోహదపడిన అనేక కీలక అంశాలలో భాష ఒకటి. అయితే, ఆ భాష, దాని తాలూకూ సాహిత్యం పండితులుగా చెలామణి అయ్యే గుప్పెడు మంది చేతిలో బందీ కావటాన్ని నిరసించిన వైతాళికుల్లో గిడుగు రామమూర్తి పంతులుగారు అగ్రగణ్యులు. తెలుగు భాష అందరిదీననీ, గ్రాంథికంలోని, అర్థం కాని తెలుగు కంటే.. జనం మాట్లాడే భాషలోనే జీవముందని నమ్మి, రాతలోనూ అదే వ్యావహారికాన్ని పరిచయం చేసిన అభ్యుదయ వాదిగా నిలిచారు. ఆయన చేసిన ఉద్యమం […]
Union Minister Kishan Reddy says Coal sector will create 5 lakh jobs: రాబోయే రోజుల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బొగ్గు రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పనకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏడాదికి రెండు బిలియన్ టన్నుల బొగ్గు అవసరమని అభిప్రాయపడ్డారు. 2014తో పోలిస్తే బొగ్గు ఉత్పత్తి 76 శాతం పెరిగిందన్నారు. 2040 నాటికి గరిష్ట స్థాయికి బొగ్గు డిమాండ్ ఉంటుందని […]
Horoscope Today in Telugu January 22: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలాంటి పనులు చేయాలి? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – చేస్తున్న పనులలో కాలయాపన అంతరిస్తుంది. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. ప్రభుత్వపరంగా, వ్యక్తుల పరంగా రావలసిన ప్రయోజనాలు దక్కుతాయి. స్వల్ప ధన లాభం. వృషభం – ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి- వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అదనపు […]
CM Chandrababu’s speech in Davos: భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని, వ్యాపారాల్లో భారతీయులు బాగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్లో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటనలో భాగంగా గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్పై నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడా చూసిన భారతీయ వ్యాపారవేత్తలే కనిపిస్తున్నారన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో రాజకీయ అనిశ్చితి ఉందని, భారత్లో ప్రధాని మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. 2047 నాటికి అభివృద్ధిలో భారత్ […]
Floods on Indonesia’s Java island leave 16 dead: ఇండోనేషియాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు వచ్చాయి. దీంతో ప్రధాన ద్వీపం జావాలోని కొండ గ్రామాల్లో వరదలు ఉప్పొంగాయి. ఈ వరదల ధాటికి స్థానికులు కొట్టుకుపోయారు. అయితే ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా.. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మరో తొమ్మిది మంది ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా, వరదల ప్రభావానికి టన్నుల […]
BJP MP Etela Rajender Attack On Land Broker Grabbers: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్పై చేయి చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఏకశిలానగర్లో ఎంపీ ఈటల పర్యటించారు. ఈ మేరకు పేదలను ఇబ్బంది పెడుతున్న ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంపపై చెల్లుమనిపించాడు. అనంతరం బ్రోకర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూములను కబ్జా చేస్తున్నారని, ఇంటి స్థలాల యజమానులను కూడా ఇబ్బందులకు గురిచేయడంపై […]
Private Album Shooting in Sri Kaleshwara mukteswara Temple: రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో అపచారం చోటుచేసుకుంది.ఏకంగా గర్భగుడిలో ప్రైవేట్ ఆల్బమ్ కోసం షూటింగ్ చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంథని నియోజకవర్గంలోని ప్రముఖశైవక్షేత్రం కాళేశ్వరం ఆలయంలోని గర్భగుడిలో ప్రైవేటు సంస్థ నిర్మిస్తున్న ఓ సాంగ్ను చిత్రీకరణ చేసినట్లు భక్తులు తెలిపారు. అయితే దర్శనానికి వచ్చిన భక్తులను నిలిపివేసి ఆల్బమ్ షూటింగ్ […]