Home /Author Mallikanti Veerabhadram
BCCI Takes Crucial Decision on Bengaluru Stampede: ఐపీఎల్ 2025 సీజన్ టైటిల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం టైటిల్ గెలుచుకున్న బెంగళూరు జట్టు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో భారీగా విజయోత్సవాలు చేయాలని డిసైడ్ అయింది. బెంగళూరులో విక్టరీ పరేడ్, చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ చేయాలని నిర్ణయించింది. అయితే వేడుకలు జరుగుతున్న సమయంలోనే స్టేడియం బయట భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య […]
Israel Attack On Airports: ఇరాన్ లోని వైమానిక స్థావరాలను టార్గెట్ చేస్తూ తాము దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం కీలక ప్రకటన చేసింది. పశ్చిమ, తూర్పు, సెంట్రల్ ఇరాన్ ప్రాంతాల్లో ఉన్న సుమారు 6 ఎయిర్ పోర్టులపై ఇజ్రాయెల్ మిలిటరీ అటాక్ చేసినట్టు ఐడీఎఫ్ పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేసింది. రిమోట్ ఎయిర్ క్రాఫ్ట్ లతో జరిగిన దాడిలో సుమారు 15 ఇరాన్ విమానాలు, హెలికాప్టర్లు ధ్వంసం అయినట్టు ఐడీఎఫ్ చెప్పింది. […]
Prabhakar Rao SIT Enquiry In Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశలో ఉంది. కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఐదుసార్లు విచారణకు హాజరైన ఆయన, ఇవాళ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీకి వచ్చారు. కాగా గత ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్ లను ట్యాప్ చేసినట్టు […]
Shashi Tharoor Appriciate To PM Modi: ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన శక్తి, చైతన్యమే ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రధాన ఆస్తిగా మిగిలిపోయాయని ప్రశంసలు కురిపించారు. కానీ దానికి మద్దతు అవసరం అని తెలిపారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ దురాక్రమణపై ప్రచారం, ప్రపంచ వేదికపై భారత్ ఐక్యతను చాటి చెప్పిందన్నారు. ఐక్యత శక్తి, స్పష్టమైన కమ్యూనికేన్, సమర్థత, వ్యూహాత్మక విలువలు భారత్ ను అంతర్జాతీయంగా ఎంతో […]
Heavy Flood to srisailam Project: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద వస్తోంది. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్రలోని కృష్ణా బేసిన్ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. దీంతో వరద కాస్త కృష్ణానదికి చేరుకుంటోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోని శ్రీశైలం ప్రాజెక్ట్ నిండిపోనుంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలానికి 36,050 క్యూసెక్కుల ఇన్ […]
South Central Railway Announce Special Trains: ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల డిమాండ్ కు అనుగుణంగా పలు రూట్లలో స్పెషల్ రైళ్లను ప్రవేశపెడుతోంది. వీటికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో మరిన్ని మార్గాలకు విస్తరిస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్- నాగర్ సోల్- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే నడుపుతోంది. జూలై 3 నుంచి జూలై 25 వరకు ఈ […]
Suicide Bombing in Syria Church: సిరియాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో భారీగా ప్రాణనష్టం కలిగింది. రాజధాని డమాస్కస్ శివారులోని డ్వెయిల్ ప్రాంతంలోని మార్ ఎలియాస్ చర్చిలో ఓ వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. కిక్కిరిసిన చర్చిలో జనం ప్రార్థనలు చేస్తుండగా ఘటన జరగడంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 63 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో చిన్నారులు కూడా ఉండటం మరింత బాధాకరమైన విషయం. ముందుగా చర్చిలోకి జొరబడిన వ్యక్తి విచక్షణా రహితంగా […]
IMD Issued Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పలు చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో వానలు పడతాయని ఐఎండీ తెలిపింది. అలాగే పలు జిల్లాల్లో 30 నుంచి 40 కి.మీ. వరకు ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు […]
September Month Darshanam tickets Release Today: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి సెప్టెంబర్ నెల కోటాను ఇవాళ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే వివిధ రకాల సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. కాగా ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్లను విడుదల చేయనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు […]
Crude Oil Prices Hike: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరుదేశాల మధ్య యుద్ధంలోకి తాజాగా అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో వాతావరణం మరింత ఉధృతంగా మారింది. ఇరాన్ లోని అణుకేంద్రాలే లక్ష్యంగా అగ్రరాజ్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. హర్మూజ్ జల మార్గాన్ని మూసివేసేందుకు ఆ దేశం సమాయత్తమవుతోంది. ప్రపంచ చమురు మార్కెట్ కు అడ్డాగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ నిర్ణయించుకుంది. అందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీనిపై సుప్రీం […]