Home /Author Mallikanti Veerabhadram
Union Cabinet Meeting Organize Today: ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుందని సమాచారం. ముఖ్యంగా దేశ భద్రతా, వాణిజ్యం, వ్యవసాయ రంగాలపై కేబినెట్ మాట్లాడుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్ పై ఎలాంటి ప్రభావం ఉంటుందో, పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉంటాయోనని సమీక్ష చేయనుంది. […]
Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం అంతగా కనిపించడం లేదు. దాదాపు నెలరోజుల క్రితమే తెలంగాణ, ఏపీలోకి ప్రవేశించినా.. ఇంతవరకు సరైన వర్షాలు పడలేదు. దీంతో వ్యవసాయ పనులు మొదలు పెడదామన్న రైతన్నలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరంలో సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం […]
Fire Accident At Nearby Delhi Metro Station: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రిథాలా మెట్రోస్టేషన్ సమీపంలో ఇవాళ ఉదయం మంటలు వ్యాపించాయి. పాలిథీన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి.. ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది 16 ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదంతో పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలముకుంది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన […]
Indian Railway Hikes Ticket Price from July 1st: దేశంలో రవాణా రంగంలో రైల్వేలది కీలకమైన పాత్ర. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు రైల్వేలు ఎంతో ఉపకరిస్తాయి. సామాన్య ప్రజల నుంచి సంపన్నుల వరకు రైల్వేలను ఆశ్రయిస్తుంటారు. తక్కువ ఖర్చులో ప్రయాణం చేయొచ్చని అనుకుంటున్న ప్రజలకు ఛార్జీల భారాన్ని మోపాలని ఇండియన్ రైల్వేస్ అనుకుంటుందట. చాలా ఏళ్లుగా ఇండియన్ రైల్వేస్ ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరలను పెంచలేదు. తాజాగా జూలై 1 నుంచి […]
Again started Iran- Israel War after Ceasefire: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఆగిపోయిన యుద్ధం మళ్లీ మొదలయ్యేలా ఉంది. గత 12 రోజులుగా ఇరుదేశాల మధ్య జరిగిన యుద్ధం తన వల్లే ఆగిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణకు ఓకే చెప్పాయి. దాదాపు నాలుగు గంటలపాటు ఇరు దేశాల్లో ప్రశాంతత నెలకొంది. యుద్ధం ముగిసిందని ప్రజలంతా ఆనందపడుతున్న సమయంలో ఇరుదేశాల మధ్య యుద్ధం మళ్లీ మొదలైంది. […]
YS Sharmila comments On YS Jagan: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పర్యటనలో సింగయ్య మృతిపై షర్మిల స్పందించారు. జగన్ సైడ్ బోర్డు మీద నిలబడి ప్రయాణించడం తప్పని, జగన్ కు షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలోనే ప్రమాదం జరిగిందని ఆమె అన్నారు. కానీ జగన్ దానిని ఫేక్ వీడియో అనడం దురదృష్టకరమని తెలిపారు. […]
Maniratnam Apologizes to audience on Thug Life Movie Failure: ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం, స్టార్ నటుడు కమల్ హాసన్ కాంబోలో రీసెంట్ గా రిలీజైన మూవీ థగ్ లైఫ్. దాదాపు 37 ఏళ్ల తర్వాతా వీరిద్దరి కలయికలో తెరకెక్కింది ఈ మూవీ. భారీ అంచనాలతో జూన్ 5న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను నిరాశ పరిచింది. మొదటి వారం నుంచి డిజాస్టర్ టాక్ వచ్చింది. ట్రైలర్లు, టీజర్లు మూవీపై ఎన్నో అంచనాలు పెంచినా.. చివరకు […]
Several Flights Cancelled in Delhi due to Iran -Israel War: మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే, ఇక్కడి నుంచి వెళ్లే పలు విమానాలు రద్దయ్యాయి. ఆయా మార్గాల్లో రూట్లు మూసివేయడంతో ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి వచ్చే, వెళ్లే విమానాలు రద్దయ్యాయి. దీంతో 48 విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇందులో ఎయిర్ ఇండియా 17, ఇండిగో 8, ఇతర విమాన సంస్థలు 3 ఉన్నాయి. ఢిల్లీ నుంచి […]
Lady Jump into Well with Children in Visakhapatnam: విశాఖ జిల్లా పెందుర్తిలో తీవ్ర విషాద ఘటన జరిగింది. సత్యవాణిపాలెం గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ మహిళ.. కూతురు, కుమారుడితో కలిసి బావిలో దూకింది. ఘటనలో తల్లి, కుమారుడు మృతిచెందారు. కుమార్తె ప్రాణాలతో బయటపడింది. విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే భర్త వేధింపులే ఇందుకు కారణమని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యవాణిపాలెం గ్రామానికి […]
CM Revanth Invited to Ujjaini Bonalu: ఆషాడ బోనాలకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. ఎల్లుండి నుంచి గోల్కండలో జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో బోనాల వేడుకలు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ఆలయాల వద్ద బోనాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా బోనాల కోసం ప్రభుత్వం దాదాపు రూ. 20 కోట్లను కేటాయించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఆలయాలకు కొత్త రంగులు వేస్తోంది. విద్యుత్ దీపాలు, […]