Home /Author anantharao b
తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిచ్చి, తగిన భద్రత కల్పించేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని కోరుతూ గవర్నర్ కు వినతిపత్రం అందించారు.
ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజాసింగ్ తరపు లాయర్ వాదనతో ఏకీభవించిన కోర్టు. రిమాండుకు పంపాలన్నవాదనలను తోసిపుచ్చింది. రాజాసింగ్ అరెస్టు, బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో సుమారు 3 గంటలపాటు వాదనలు జరిగాయి.
సీఎం వైఎస్ జగన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరి 10.35 గంటలకు చీమకుర్తి చేరుకుంటారు. 10:55కు చీమకుర్తి మెయిన్రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కల్యాణ మండపం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి,
ఆంజనేయ స్వామి, హయగ్రీవ స్వామి, వరాహ స్వామి, నృసింహ స్వామి, గరుడ స్వామి కలిసిన అత్యంత శక్తివంతమైన అవతారం. పంచముఖ అవతారం. ఈ క్రమంలోనే పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి కష్టాల నుంచి అయినా బయట పడవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.
నిద్ర లేమి, తగినంత సమయం నిద్రలేకపోవడం పలు రుగ్మతలకు దారితీస్తుంది. ఒత్తిడి, భావోద్వేగాలు, మానసిక రుగ్మతలు మరియు, జ్ఞాపకశక్తి వంటి అనేక స్వల్పకాలిక పరిణామాలు కాకుండా, దీర్ఘకాలిక ప్రభావాలు కూడా ఉంటాయి. ఆరోగ్యకరమైన వ్యక్తులలో నిద్ర భంగం దీర్ఘకాలిక పరిణామాలయిన రక్తపోటు,
బాసర ట్రిపుల్ ఐటీ లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంవిద్యార్థి సురేష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నాంపల్లి 14వ అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాజాసింగ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదంకావడంతో రాజాసింగ్ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో రాజాసింగ్కు ధర్మాసనం రిమాండ్ విధిస్తూ ఆదేశించింది. అనంతరం రాజాసింగ్ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.
బీహార్లోని మిథిలమఖానా కేంద్ర ప్రభుత్వంచే భౌగోళిక సూచిక (జిఐ) ట్యాగ్ని అందుకుంది. దీనిని ఫాక్స్ నట్ లేదా లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. వీటిని సాధారణంగా పెంకుతో కొట్టి, ఎండబెట్టి, ఆపై మార్కెట్లో విక్రయిస్తారు.
ప్రభుత్వ యాజమాన్యంలోని ఓఎన్జిసి మరియు ప్రైవేట్ రంగ సంస్థలచే నిర్వహించబడుతున్న క్షేత్రాల నుండి తక్కువ ఉత్పత్తి కారణంగా భారతదేశం యొక్క ముడి చమురు ఉత్పత్తి జూలైలో 3.8 శాతం పడిపోయిందని మంగళవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
ఐఫోన్ 14 సిరీస్ వచ్చే నెలలో అధికారికంగా వెలువడుతుందని భావిస్తున్నారు. ఈ సిరీస్లో ఆపిల్ ఈ సంవత్సరం ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్/ఐఫోన్ 14 మినీ, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మాక్స్తో సహా నాలుగు కొత్త ఐఫోన్ మోడళ్లను విడుదల చేయనున్నట్లు తెలిసింది.