Home /Author anantharao b
రోజ్గార్ మేళా కింద వివిధ ప్రభుత్వ శాఖలు మరియు సంస్థల్లో కొత్తగా చేరిన వారికి 71,000 నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంపిణీ చేశారు.
దావోస్ లో జరుగుతున్న ఎకనామిక్ ఫోరమ్ సమావేశం సందర్భంగా ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఫైజర్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆల్బర్ట్ బౌర్లా దాని కోవిడ్ వ్యాక్సిన్ యొక్క సమర్థత గురించి ఇబ్బందికరమైన ప్రశ్నలను ఎదుర్కొన్నారు.
ఇటలీకి చెందిన మోస్ట్ వాంటెడ్ మాఫియా బాస్, మాటియో మెస్సినా డెనారో పలెర్మోలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అరెస్టయ్యాడు.డెనారో మూడు దశాబ్దాలుగా పరారీలో ఉన్నాడు
భారతదేశపు అత్యంత విజయవంతమయిన జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్..ఈ మాటను అధికార, విపక్ష నాయకులందరూ ఒప్పుకుంటారు. నేడు దోవల్ పుట్టినరోజు సందర్బంగా ఆయనకు సంబంధించిన విశేషాలు ఇవి.
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురువారం రియాద్ సీజన్ టీమ్ మరియు ప్యారిస్ సెయింట్-జర్మైన్ మధ్య జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ని ప్రారంభించారు.
భారత సైన్యం మహిళా అధికారులను వారి పురుషులతో సమానంగా తీసుకురావడానికి లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి నుండి కల్నల్ స్థాయికి ప్రమోషన్ కోసం ప్రత్యేక ఎంపిక బోర్డు (SSB)ని నిర్వహిస్తోంది.
ఎయిర్ ఇండియా మూత్రవిసర్జన కేసులో నిందితుడు శంకర్ మిశ్రాపై నాలుగు నెలల పాటు ఎయిర్ ఇండియా నిషేధం విధించింది.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ .. మహిళా రెజ్లర్లపై లైంగికవేధింపులు, బెదిరింపులకు దిగుతున్నాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.
Bihar Cm Nitish: బీహార్ సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం రెండురైళ్లను నిలిపివేయడంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఇది అధికార దుర్వినియోగమేనని ప్రతిపక్షనాయకులు అంటున్నారు. సీఎం నితీష్ కుమార్ సమాధాన్ యాత్ర జనవరి 18న బక్సర్ కు చేరుకుంది. సిఎం కాన్వాయ్ బక్సర్లోని ఇటాధి రైల్వే క్రాసింగ్ను దాటి జిల్లా అతిథి గృహానికి చేరుకోవడానికి ఔటర్ సిగ్నల్ వద్ద 15 నిమిషాల పాటు రెండు ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోయాయి. దీనితో పలువురు ప్రయాణికులు రైలు దిగి బక్సర్ […]
గిరిజన సమాజానికి మెరుగైన ఆరోగ్య సేవలు మరియు సంరక్షణను అందించడానికి మహారాష్ట్రలోసమీకృత గిరిజన అభివృద్ధి ప్రాజెక్ట్ (ITDP)‘బైక్ అంబులెన్స్’ సేవలను ప్రవేశపెట్టింది.