Published On:

పండ్లు, కూరగాయలపై ఉప్పు, మసాలాలు జల్లుకుని తినడం ఎంత హానికరమో తెలుసా

పండ్లు, కూరగాయలపై ఉప్పు, మసాలాలు జల్లుకుని తినడం ఎంత హానికరమో తెలుసా Health issues of eating fruits with salt and chaat masala

పండ్లు, కూరగాయలపై ఉప్పు, మసాలాలు జల్లుకుని తినడం ఎంత హానికరమో తెలుసా

పండ్లు, కూరగాయలపై ఉప్పు, మసాలాలు జల్లుకుని తినడం ఎంత హానికరమో తెలుసా

పండ్లమీద చాలా మంది ఉప్పు కారం మసాలా వేసుకుని తింటారు

ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి

ఉప్పు మసాలాలు కలిపిన పండ్లను తినడం వల్ల అజీర్ణం సమస్య పెరుగుతుంది

పొత్తికడుపులో నొప్పి, అజీర్తి సమస్య వచ్చే ప్రమాదం ఉంది

బరువు పెరిగే అవకాశం ఉంది

పోషకాలు పోతాయి

మూత్రపిండాలకు హాని కలుగుతుంది కిడ్నీలకు మంచిది కాదు

యాలకులు మిరియాల పొడి వేసుకోవచ్చు

శీతాకాలంలో దాల్చిన చెక్క, లవంగాల పొడిని కూడా చల్లుకోవచ్చు

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

ఇవి కూడా చదవండి: