Home / tech news
టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ సోషల్ మీడియా వెబ్సైట్ రెడిట్ భారీగా లే ఆఫ్స్ విధించినట్టు తెలుస్తోంది. సంస్థలో తాజాగా భారీ ఎత్తున ఉద్యోగులపై వేటు వేసినట్టు ఓ ఆంగ్ల వార్తా సంస్థ నివేదిక వెల్లడించింది.
దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకోనుంది. సంస్థ ఉద్యోగులకు సంబంధించి వర్క్ ప్రమ్ హోమ్ను తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీని కోసం నూతన వర్క్ పాలసీని తయారు చేస్తున్నట్టు పలు రిపోర్స్ చెబుతున్నాయి.
కరోనా సంక్షోభంతో అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ పద్దతిని అనుసరించాయి. దాదాపు మూడేళ్లుగా ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కు ముగింపు పలుకుతున్నాయి.
మరో చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నద్దం అవుతోంది. లైట్ వెయిట్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ పేరుతో అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని ఆర్బీఐ సోమవారం ప్రకటించిన తన వార్షిక నివేదికలో పేర్కొంది.
చైనాకు చెందిన టెక్నో మొబైల్స్ దేశీయ మార్కెట్ లో కొత్త స్మార్ట్ ఫోన్ లను రిలీజ్ చేసింది. క్యా మాన్ సిరీస్ 20 పేరుతో మరో మూడు కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. టెక్నో క్యామాన్ 20 , క్యామాన్ 20 ప్రో 5జీ , క్యామాన్ 20 ప్రీమియర్ 5జీ సెగ్మెంట్లతో వస్తున్న ఈ మూడు ఫోన్లను లాంచ్ చేసింది.
మనలో చాలా మందికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీలు తప్పకుండా ఉంటాయి. అయితే ఈ పాలసీల్లో ఎలాంటి డౌట్ వచ్చినా, ఇంకేదైనా సమస్య వచ్చినా పరిష్కారం కోసం నేరుగా సంబంధిత కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.
దేశంలో యూపీఐ లావాదేవీలు రోజు రోజుకూ పుంజుకుంటున్నాయి. 2026- 27 నాటికి ఒక రోజు లావాదేవీలు 100 కోట్లకు చేరుతాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక అంచనా వేసింది. రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ఇది 90 శాతానికి సమానమని తెలిపింది
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్లో స్టోరీస్ ఫీచర్ ఆప్షన్ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
ప్రముఖ టెలికామ్ సంస్థ రిలయన్స్ జియోకు చెందని బ్రాడ్ బ్యాండ్ విభాగం జియో ఫైబర్ తాజాగా యూజర్ల కోసం మరో ప్రీపెయిడ్ ప్లాన్స్ ను తీసుకొచ్చింది. మూడు నెలల కోసం తీసుకొచ్చిన ఈ ప్లాన్ ఇంటర్నెట్ కోరుకునే వారికి బాగా ఉపయోగపడనుంది.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా.. సంస్థలో ఉద్యోగుల తొలగింపు పై స్పీడ్ పెంచింది. తాజాగా మరో 6,000 మందిని ఇంటికి పంపుతున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.