Home / Rahul Gandhi
పార్లమెంటు సభ్యుడిగా లోక్సభకు అనర్హత వేటు పడిన కొద్ది రోజుల తర్వాత, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం తన ట్విట్టర్ బయోడేటాని మార్చారు. రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతా బయోడేటాని 'డిస్' క్వాలిఫైడ్ ఎంపీ'గా అప్డేట్ చేశారు
Khushbu Sundar: రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దవడంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే గతంలో ప్రధాని మోదీ పేరును కించపరుస్తూ నటి.. ప్రస్తుత భాజపా నాయకురాలు ఖుష్బూ సుందర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటా. అదానీ వ్యవహారంలో స్పీకర్ కు అన్ని ఆధారాలను సమర్పించాను. లండన్ పర్యటన పై మంత్రులు తప్పుడు ప్రచారం చేశారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై 2019 పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు గురువారం 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసు అతని వివాదాస్పద ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యకు సంబంధించినది. ఇది అతనిపై కేసు నమోదు చేయడానికి దారితీసింది.
రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన నైపధ్యంలో రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు చేస్తూ లోక్ సభ సెక్రటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసి సంచలన నిర్ణయం తీసుకుంది.
Priyanka Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం పట్ల ఆయన సోదరి ప్రియాంక గాంధీ స్పందించారు. ప్రధాని మోదీ దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని గత 2019లో కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని గత 2019లో కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించగా, దీనిపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు గురువారం తీర్పును వెలువరించింది.
గుజరాత్లోని సూరత్ కోర్టు, గురువారం నాడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించింది, అతని "మోదీ ఇంటిపేరు" వ్యాఖ్యలపై అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేసారు. బీజేపీ పై ఐక్యంగా పోరాడాలని రాష్ట్రంలోని పార్టీ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.ఉత్తర కర్ణాటకలోని బెలగావిలో సోమవారం జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన ప్రసంగించారు.