Home / Punjab
Over 100 Pakistan Policemen Sacked in ICC Champions Trophy, 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ వేదికగా జరుగుతోంది. 36 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది. అయితే ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ పాకిస్థాన్ జట్టు ఓటమి చెందడంతో ఘోర పరాభవం ఎదురైంది. కనీసం ఆ జట్టు సెమీస్కు కూడా అర్హత సాధించలేదనే విషయం అందరికి తెలిసిందే. తాజాగా, మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భద్రత […]
వరద నష్టాలకు పరిహారం మరియు కనీస మద్దతు ధర (MSP) డిమాండ్ చేస్తూ పంజాబ్లోని అమృత్సర్లో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేతృత్వంలో రైతు సంఘాలు గురువారం నుంచి మూడు రోజులు పాటు రైల్ రోకోకు పిలుపునిచ్చాయి
పంజాబ్లోని మోగాకు చెందిన ఒక 40 ఏళ్ల వ్యక్తి కి ఆపరేషన్ చేసిన వైద్యులు షాక్ అయ్యారు. ఎందుకంటే అతని కడుపులోనుంచి తీసిన వస్తువుల జాబితాలో ఇయర్ఫోన్లు, లాకెట్లు, స్క్రూలు, రాఖీలు వంటి వస్తువులు ఉన్నాయి. మానసికంగా అస్వస్థతకు గురయిన ఈ వ్యక్తి తీవ్రమైన దీర్ఘకాలిక కడుపునొప్పితో వైద్యులను సంప్రదించడం జరిగింది.
పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో ఓ వ్యక్తి తన కుమార్తెను కొట్టి చంపి, ఆమె మృతదేహాన్ని బైక్కు కట్టి, రోడ్డుపై ఈడ్చుకెళ్లి రైలు పట్టాలపై పడవేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటికి దూరంగా ఒక రోజు గడిపినందుకు అతను తన 20 ఏళ్ల కుమార్తెను హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు.
పంజాబ్ ప్రభుత్వం ఇంధనంపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని ఆదివారం 10% పెంచింది, దీనితో రాష్ట్రంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వరుసగా లీటరుకు 92 పైసలు మరియు 88 పైసలు పెరిగాయి.
పంజాబ్లోని లూథియానాలోని ఒక ఫ్యాక్టరీలో ఆదివారం గ్యాస్ లీకేజీ ఘటనలో 11 మంది మృతి చెందగా, 11 మంది ఆసుపత్రి పాలయ్యారు.ఈ ఘటన గియాస్పురా ప్రాంతంలో చోటుచేసుకుంది
పోలీసులు, డ్రగ్స్ డీలర్ల మధ్య బంధంలో ఉన్నారనే ఆరోపణలపై వివాదాస్పద పోలీసు అధికారి రాజ్జిత్ సింగ్ను పదవి నుంచి తొలగించాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశించారు. రాజ్జిత్ తన సంపద మూలాలపై విజిలెన్స్ విచారణను కూడా ఎదుర్కొంటారని మాన్ చెప్పారు.
ఈ కాల్పుల ఘటన సమాచారం అందగానే పంజాబ్ పోలీసులు మిలిటరీ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అయితే, ఆ ప్రాంతాన్ని అప్పటికే ఆర్మీ అధికారులు తమ అధీనంలోకి
ఖలిస్తానీ నాయకుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది.
Amritpal Singh: ఖలిస్తానీ నాయకుడు.. వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ముమ్మర వేట సాగిస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు చేపట్టిన వేట ఐదో రోజుకు చేరుకుంది.