Home / Operation Sindoor
32 Airports Closed in India amid war with Pakistan: భారత్- పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తర, పశ్చిమ భారత్లో విమానాశ్రయాలు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 32 విమానాశ్రయాలను మూసివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15వరకు విమానాశ్రయాలు మూసివేయాలని నిర్ణయించారు. మరోవైపు ఢిల్లీ విమానాశ్రయంనుంచి విమానాల రాకపోకలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు, భద్రత పెంచారు. ప్రధాని నివాసంలో […]
Vijay Devarakonda announced Donation to Indian Army amid India Pakistan War: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన గొప్ప మనసు చాటుకున్నాడు. భారత సైన్యానికి విరాళం ప్రకటించారు. నిన్న శుక్రవారం (మే 9) విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రకటన చేశాడు. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య యుద్దం నెలకొన్న పరిస్థితుల్లో భారత సైన్యానికి మద్దుతుగా పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తనవంతు బాధ్యతగా విజయ్ భారత సైన్యానికి […]
High Alert In Punjab: పంజాబ్లో రెడ్ అలర్ట్ చేసింది. బఠిండాలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు, అమృత్సర్లో డ్రోన్ దాడికి పాకిస్థాన్ యత్నించింది. డ్రోన్ దాడిని సమర్థవంతంగా భారత్ తిప్పికొట్టింది. ఖాసా కంటోన్మెంట్ ప్రాంతంలో పాక్ డ్రోన్ల కూల్చివేసింది. కాగా, ఇవాళ తెల్లవారుజామున అమృత్సర్లోని ఖాసా కంటోన్మెంట్ గగనతంలో శత్రు డ్రోన్ను భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ తర్వాత దానిని వెంటనే కూల్చివేసినట్లు ఆర్మీ వెల్లడించింది. ఇదిలా ఉండగా, శ్రీనగర్ […]
Indian Army wants to involve Territorial Army in India – Pakistan War: పాకిస్థాన్తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని స్పష్టం చేసింది. ఇందులోని అధికారులను, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిచేందుకు అధికారం కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది. ప్రస్తుతం దాదాపు 50 వేల మంది వరకు ఈ ఆర్మీలో […]
Operation Sindoor Movie First Poster Out: ఆపరేషన్ సిందూర్.. ప్రస్తుతం శత్రు దేశాన్ని వణికిస్తున్న పేరిది. గత ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ బుద్ది చెబుతోంది. ఇప్పటికీ ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. శుత్రువులను వణికిస్తోన్న ఈ పవర్ఫుల్ ఆపరేషణ్ త్వరలోనే వెండితెరపైకి రాబోతోంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మూవీని తెరకెక్కించబోతోంది. ఈ మేరకు […]
Emergency Declared in Pakistan due to India Strikes: పాకిస్తాన్కు భారత్ చుక్కలు చూపిస్తుంది. పాక్ ఎయిర్ బేస్లపై భారత్ డ్రోన్లతో దాడి చేస్తుంది. భారత్ ప్రతి దాడులకు పాక్ హడలిపోతుంది. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఓ బంకర్లో దాక్కున్నట్లు సమాచారం. రావల్పిండిలో నూర్ఖన్ ఎయిర్బేస్, రఫీకి, మురిద్, చక్వాల్పై భారత్ దాడి చేస్తుంది. ఎయిర్బేస్లు ధ్వంసం అవుతుండటంతో పాకిస్థాన్ ఆందోళనలో పడింది. భారత్ దెబ్బకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. […]
India Pakistan War Tensions on the Border: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ప్రభుత్వ సంస్థలకు ఎలా సహకరించాలి? యుద్ధం సమయంలో మన కర్తవ్యాలు ఏంటి? ముందస్తుగా ఇలాంటి విషయాలపై ప్రజలకు అవగాహన చాలా అవసరం. ప్రజల భద్రత, సమాజ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ భద్రతా సంస్థల సూచనల ఆధారంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో […]
Pakistan Missile Attack on Shambhu Temple in Jammu: ఆలయాలే టార్గెట్ గా పాకిస్థాన్ మిసైల్స్ ను ప్రయోగిస్తోంది. ఆలయాలు, గురుద్వారాలను టార్గెట్ చేసి భారత్ లో మత ఘర్షణలు సృష్టించాలని చూస్తోంది. అందులో భాగంగానే అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్, నార్త్ ఇండియాలోని టెంపుల్స్ ను టార్గెట్ చేసుకుంది. జమ్మూలోని ప్రఖ్యాత శంభు ఆలయంపై మిస్సైల్ దాడి చేసింది. భారత్ సైన్యం అప్రమత్తమై. ఆలయం గేటు వద్దే గగనతలంలో మిస్సైల్ను భారత్ కూల్చివేసింది. […]
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాడులకు ప్రతీకార చర్యగా పాకిస్తాన్ భారత్ పై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్ లోని ఎయిర్ పోర్ట్, ఆర్మీ పోస్ట్ లు, ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా దాడులు చేసింది. డ్రోన్స్, మిస్సైళ్లతో విరుచుకుపడింది. కాగా పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత రక్షణ వ్యవస్థ విజయవంతంగా ఎదుర్కోంది. మరోవైపు సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్ లో […]
Pakistan attacks with 400 drones : ఇండియాలోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యం చేసుకొని పాక్ గురువారం రాత్రి డ్రోన్ దాడులకు తెలబడింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 36 ప్రాంతాలను టార్గెట్ చేసుకొని 300 నుంచి 400 డ్రోన్లతో దాడులకు పాల్పడినట్లు భారత సైన్యం తెలిపింది. పాకిస్థాన్ తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా వాడుకుంటోందని వెల్లడించింది. నిఘా సమాచార సేకరణే లక్ష్యంగా దాడులు.. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, […]