Home / Operation Sindoor
S-400 Vs HQ-9: పహల్గామ్ దాడికి ప్రతీకారంగా మే 7న భారతదేశం నిర్వహించిన వైమానిక దాడితో ఆగ్రహించిన పాకిస్తాన్, భారతదేశంపై నిరంతరం వైమానిక దాడులు చేస్తోంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత ఎంతగా పెరిగిందంటే ఇప్పుడు యుద్ధం లాంటి పరిస్థితి కనిపిస్తోంది. గురువారం మధ్యాహ్నం నుండి, పాకిస్తాన్ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో నిరంతరం వైమానిక దాడులు చేస్తోంది. అయితే, భారత సైన్యం వైమానిక రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ అన్ని క్షిపణి దాడులను పూర్తిగా భగ్నం చేసింది. భారతదేశం […]
India Pak War: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. అందుకు ప్రతిఘటనగా పాకిస్థాన్ దాడులను చేస్తుంది. పాకిస్థాన్ దాడులను సమర్ధంగా ఎదుర్కొంటోంది. భారత్ చేసిన ధాడికి పాకిస్థాన్ సైనిక స్థావరం నేలకూలింది. అయితే ఎక్కడ అనేది మాత్రం తెలిసిరాలేదు. ఈ దాడిలో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. చండీగఢ్లో ఎయిర్ సైరన్ మోగింది. దాడులు జరగొచ్చని ఎయిర్ఫోర్స్ హెచ్చరించింది. స్థానికులు ఇళ్లనుంచి బయటకి రావొద్దని అధికారులు సూచించారు. […]
Operation Sindoor: జమ్మూకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న కీలక సైనిక స్థావరాలపై పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసేందుకు యత్నించగా, భారత భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించలేదని స్పష్టం చేసింది. జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్లలోని సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు యత్నించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. శత్రువుల నుంచి […]
Operation Sindoor: దేశంలోని పలు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. జమ్మూ కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు, నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత పెంచారు. విమానాశ్రయాల్లో సందర్శకులను అనుమతించవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాల్లో జన సంచారాన్ని నిషేధించారు. సరిహద్దు జిల్లాల్లో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యాసంస్థలు మూసివేశారు. పోలీసు సిబ్బంది, ఇతర అధికారుల సెలవులను రద్దు చేశారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్తో సహా పంజాబ్, హరియాణా, […]
Operation Sindoor: నిన్న రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను భారత్ పైకి ప్రయోగించింది పాకిస్థాన్. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతోపాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాలపాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. పాక్ పైలట్ను భారత సైన్యం బందీగా పట్టుకుంది. పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు […]
OTT Platforms to Remove All Pakistan Origin Content: పహల్గామ్ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం తిప్పికొడుతుంది. దాయాది దేశం పాకిస్తాన్పై అన్ని విధాలుగా చర్యలకు దిగింది. ముందు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి షాకిచ్చింది. ఆ తర్వాత పాకిస్తాన్ పౌరులను తిరిగి వెనక్కి పంపింది. ఇక తాజాగా ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రదాడిని తిప్పికొట్టింది. ఉగ్రవాదులకు సంబంధించిన 9 స్థావరాలను లక్ష్యంగా భారత రక్షణ దళాలు దాడికి దిగాయి. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే […]
America: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులకు పాల్పింది. పాక్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే భారత్ కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే.. పాకిస్తాన్ మాత్రం భారత్ కు తగిన బదులు చెప్తామని అంటోంది. దీంతో భారత్ సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలకు […]
PBKS Vs MI: పహల్గామ్ దాడి అనంతరం భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా సైనిక చర్యకు దిగింది. దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కు చెందిన 100 మంది ముష్కరులు హతమయ్యారు. అయితే దాడి అనంతరం భారత్ మరింత అప్రమత్తమైంది. పాకిస్తాన్ నుంచి కూడా దాడులు జరిగే ఛాన్స్ ఉండటంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉత్తరాది రాష్ట్రాలు, పాక్ సరిహద్దుకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో […]
Filmmakers Registered For Operation Sindoor Title: ‘ఆపరేషన్ సిందూర్’.. ప్రస్తుతం భారతీయులంతా గర్విస్తున్న పేరు ఇది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతికార చర్యగా మన భారత రక్షణ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరు పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడి చేసిన సంగి తెలిసిందే. క్షిపణులు, డ్రోన్లతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్పై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ విరుచుకుపడింది. ఎంతో శక్తివంతమైన ఈ పేరును సొంతం చేసుకునేందుకు పలు నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. అప్పుడే […]
Terrorist: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. జమ్ముకాశ్మీర్ లో పర్యటనకు వచ్చిన అమాయక పర్యటకులపై కాల్పులు జరిపి హతమార్చారు. కాల్పుల్లో 26 మంది హతమయ్యారు. దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని కేంద్రం వెల్లడిస్తూ.. అందుకు తగిన సమాధానం ఇస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య, వ్యూహాత్మక చర్యలకు దిగింది. పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టించింది. అనంతరం నిన్న తెల్లవారుజాము నుంచి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని […]