Home / Operation Sindoor
CM Chandrababu inspects Handreeniva Sujala Sravanti works : భారతదేశం టెర్రరిజానికి వ్యతిరేకమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఛాయాపురం ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ ఆపరేషన్ సిందూర్ అనే పేరుతో పాక్పై దాడులు చేసిందన్నారు. ఇండియాపై దాడులు చేస్తూ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. పాక్ దాడుల్లో వీర జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. […]
Jaishankar holds talks with UK Foreign Secretary : ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న వేళ.. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ యూకే ఫారెన్ వినిస్టర్ డేవిడ్ ల్యామితో చర్చలు జరిపారు. సమావేశంలో ఇండియా తరఫున ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ హాజరయ్యారు. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న నేపథ్యంలో నిధులు ఇవ్వడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పాక్ టెర్రరిజాన్ని వదులుకోవడానికి కూడా అంత సానుకూలంగా లేదని ఇండియా చెబుతోంది. బ్రిటన్ పార్లమెంట్లో […]
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్,పాకిస్తాన్ ఆక్రమిత POK లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం ఖచ్చితమైన దాడి చేసిన కొన్ని గంటల్లోనే, చిత్ర పరిశ్రమ అల్లకల్లోలంగా మారింది. ‘ఆపరేషన్ సింధూరం’ పై సినిమా తీయడానికి నిర్మాతల మధ్య భారీ పోటీ నెలకొంది. దీనికోసం, చిత్రనిర్మాతలు ఆపరేషన్ సింధూర్ అనే టైటిల్ను నమోదు చేసుకోవడానికి ఫిల్మ్ ఫెడరేషన్ విభాగానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. సమాచారం ప్రకారం, టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ […]
Karachi Port Damaged: కరాచీ పోర్ట్ పై భారత నావికా దళం చేసింది. పోర్ట్ కు భారీ నష్టం వాటిల్లినట్టు అధికారులు ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత్ దాడులతో కోలుకోలేని దెబ్బ తగిలిందని ట్వీట్లో పేర్కొన్నారు. కాసేపటికే కరాచి పోర్ట్ ట్రస్ట్ ఆ ట్వీట్ తొలగించింది. భారత్ తమ ఎక్స్ అకౌంట్ను హ్యాక్ చేసిందంటూ.. పోస్ట్ల మీద పోస్టులు కరాచీ పోర్ట్ ట్రస్ట్ పెడుతోంది. అకౌంట్ హ్యాక్ అయితే మళ్లీ ఎలా పోస్ట్లు పెట్టిందే తెలుసుకోలేని స్థితిలో […]
Telugu jawan martyred in firing : భారత్-పాక్ రెండు దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. దేశ సరిహద్దు ప్రాంత్రాల్లో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడుతోంది. దీంతో భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. ఆ క్రమంలో జమ్మూకశ్మీర్లో పాక్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం పొందారు. మృతిచెందిన జవాన్ను మురళీనాయక్గా గుర్తించారు. ఇతడి స్వస్థలం ఏపీలోని రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన కల్లితండా. రేపు గ్రామానికి వీర జవాన్ పార్థివ […]
S-400 Vs HQ-9: పహల్గామ్ దాడికి ప్రతీకారంగా మే 7న భారతదేశం నిర్వహించిన వైమానిక దాడితో ఆగ్రహించిన పాకిస్తాన్, భారతదేశంపై నిరంతరం వైమానిక దాడులు చేస్తోంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత ఎంతగా పెరిగిందంటే ఇప్పుడు యుద్ధం లాంటి పరిస్థితి కనిపిస్తోంది. గురువారం మధ్యాహ్నం నుండి, పాకిస్తాన్ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో నిరంతరం వైమానిక దాడులు చేస్తోంది. అయితే, భారత సైన్యం వైమానిక రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ అన్ని క్షిపణి దాడులను పూర్తిగా భగ్నం చేసింది. భారతదేశం […]
India Pak War: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. అందుకు ప్రతిఘటనగా పాకిస్థాన్ దాడులను చేస్తుంది. పాకిస్థాన్ దాడులను సమర్ధంగా ఎదుర్కొంటోంది. భారత్ చేసిన ధాడికి పాకిస్థాన్ సైనిక స్థావరం నేలకూలింది. అయితే ఎక్కడ అనేది మాత్రం తెలిసిరాలేదు. ఈ దాడిలో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. చండీగఢ్లో ఎయిర్ సైరన్ మోగింది. దాడులు జరగొచ్చని ఎయిర్ఫోర్స్ హెచ్చరించింది. స్థానికులు ఇళ్లనుంచి బయటకి రావొద్దని అధికారులు సూచించారు. […]
Operation Sindoor: జమ్మూకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న కీలక సైనిక స్థావరాలపై పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసేందుకు యత్నించగా, భారత భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించలేదని స్పష్టం చేసింది. జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్లలోని సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు యత్నించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. శత్రువుల నుంచి […]
Operation Sindoor: దేశంలోని పలు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. జమ్మూ కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు, నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత పెంచారు. విమానాశ్రయాల్లో సందర్శకులను అనుమతించవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాల్లో జన సంచారాన్ని నిషేధించారు. సరిహద్దు జిల్లాల్లో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యాసంస్థలు మూసివేశారు. పోలీసు సిబ్బంది, ఇతర అధికారుల సెలవులను రద్దు చేశారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్తో సహా పంజాబ్, హరియాణా, […]
Operation Sindoor: నిన్న రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను భారత్ పైకి ప్రయోగించింది పాకిస్థాన్. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతోపాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాలపాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. పాక్ పైలట్ను భారత సైన్యం బందీగా పట్టుకుంది. పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు […]