Home / Operation Sindoor
Cine Association Seeks Ban on Pakistani Artists: ‘ఆపరేషన్ సిందూర్’పై పాకిస్తాన్ నటీనటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్లు చేసిన కామెంట్స్ని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) తీవ్రంగా ఖండించింది. భారతదేశ సైనిక ప్రతిస్పందనపై అనుచిత వ్యాఖ్యలు మన దేశాన్ని అగౌరవ పరిచేలా ఉన్నాయని. వారిని తక్షణమే చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని ఏఐసీడబ్ల్యూఏ పిలుపునిచ్చింది. కళల పేరుతో ఇలాంటి వారికి గుడ్డిగా మద్దతు ఇవ్వోద్దని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్లో పత్రిక […]
Indo-Pak tensions : పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరుతో పాక్పై ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్ దాడి చేసింది. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాడులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు.. భారత్, పాక్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో […]
All-party meeting chaired by Rajnath Singh : పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్ అనే పేరుతో ఇండియా పాక్కు గట్టిగా బదులిచ్చింది. దేశ భద్రతా బలగాలు మంగళవారం అర్ధరాత్రి ఉగ్రస్థావరాలపై దాడిచేయగా, దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఆపరేషన్ సిందూర్ గురించి వివరించడానికి కేంద్రప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దేశమంతా ఐక్యంగా నిలబడాలని ప్రధాని ఇచ్చిన సందేశాన్ని వినిపించింది. భేటీకి ముందు ప్రధాని నివాసానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వచ్చారు. ఈ నేపథ్యంలో […]
Indian Army: ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశవ్యాప్తంగా త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. పాక్ ప్రతీకార చర్యకు పుణుకునే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో నిఘా పెట్టారు. పాక్ చర్యను తిప్పి కొట్టేందుకు త్రివిధ దళాలు సిద్ధమౌతున్నాయి. ఇప్పటికే నేవి అండర్లో విశాఖ విమానాశ్రయం ఉంది. విశాఖను డేగ కళ్ళతో తూర్పు నావికాదళం చూస్తుంది. సముద్ర తీరం వెంబడి చొరబాటుదారులు రాకుండా ఇండియన్ కోస్ట్ గార్డ్ నిఘా పెట్టారు. ఆపరేషన్ అభ్యాస్లో భాగంగా విశాఖలో […]
Operation Sindoor: కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుకు అంతా సిద్దం చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరులో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి నేతలకు తెలియజేయనుంది. ఈ భేటీ గురించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ పోస్ట్లో తెలిపారు. పార్లమెంటు గ్రంథాలయ భవనంలో ఈ సమావేశం జరగనుంది. పాకిస్థాన్తో పాటు, పీవోకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు బాధ్యతాయుతంగా దాడులు నిర్వహించినట్లు కేంద్ర […]
World Countries: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరాయి. దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులను రూపుమాపేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ సైనిక చర్యకు దిగింది. ఉగ్రవాదులు, వారి స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాడులు చేసింది. ఘటనలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన దాదాపు 80 ముష్కరులు హతమైనట్టు సమాచారం. […]
Defence Minister Rajnath Singh : ఉగ్రదాడిలో అమాయకులను చంపిన వారినే లక్ష్యంగా చేసుకున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. హనుమంతుడు అనుసరించిన సూత్రాన్నే భారత్ అనుసరించిందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్పై ఆయన స్పందించారు. బుధవారం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 బీఆర్వో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను రక్షణ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. భారత సాయుధ దళాలు తమ శౌర్యం, ధైర్యాన్ని ప్రదర్శించి […]
Operation Sindoor : పాక్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన మిలిటరీ యాక్షన్కు ‘ఆపరేషన్ సిందూర్’ సరైన పేరు అని పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ భార్య హిమాన్షీ అభిప్రాయపడ్డారు. తాజాగా ఆమె ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. కేంద్రం సరైన సమయంలో చర్యలు తీసుకుందని, భవిష్యత్లో ఇలానే కొనసాగించి ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ఆమె కోరారు. ఉగ్రవాదాన్ని అంతం చేసి దేశానికి శాంతి తీసుకురావాలన్న లక్ష్యంతో తన భర్త రక్షణ దళాల్లో […]
Terrorist: పహల్గాం దాడికి అనంతరం కోపంతో రగిలిపోతున్న భారత్.. పాక్ తగిన విధంగా బుద్ధి చేప్తోంది. వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా ముప్పేట దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. ఇండియన్ ఆర్మీ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కు చెందిన దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇదిలా ఉంటే.. […]
Operation Sindoor: ఏప్రిల్ 22న జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో లష్కరే తోయిబా ముష్కరులు 26 మంది పర్యాటకులను హతమార్చిన తర్వాత భారత్.. తగిన విధంగా అడుగులు వేస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాది పాకిస్తాన్ ను తగిన బదులు ఇస్తామని చెప్తూనే ఆచితూచి వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే పాకిస్తాన్ తో ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అనంతరం పాకిస్తాన్ తో ఉన్న అన్ని వాణిజ్య, పరస్పర సంబంధాలను తెంచుకుంది. అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చే […]