Home / Nirmala Sitharaman
Nirmala Seetharaman:కేంద్ర బడ్జెట్ సందర్భంగా.. పార్లమెంట్ లో కాసేపు నవ్వులు విరబూశాయి. బడ్జెట్ ప్రసంగం చేస్తున్న ఆర్ధిక మంత్రి సీతారామన్ టంగ్ స్లిప్ అయ్యారు. పొరపాటున నోరు జారడంతో.. ఒక్కసారిగా లోక్సభలో నవ్వులు విరిశాయి.
Union Budget 2023-2024: నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రూ. 5 లక్షల పన్ను పరిమితిని రూ. 7 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు.
కేంద్ర బడ్జెట్ 2023-24 ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవార ఉదయం 11 గంటలకు లోక్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ (Union Budget2023-24)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న యూనియన్ బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టనున్నారు.
ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే. ఈ బడ్జెట్ పైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న యూనియన్ బడ్జెట్ రూపకల్పనలో అనేక ముఖ్యఅంశాలు దాగి ఉంటాయి. అందులో ఓ ఇంపార్టెంట్ ఈవెంట్ బడ్జెట్ హల్వా.
వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ సారి కేంద్ర వార్షిక బడ్జెట్ పై సాధారణ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా కరోనా కష్టాలను ఎదుర్కొన్న ప్రజలకు ఆదాయపు పన్ను విషయంలో ఎలాంటి హామీలు లభిస్తాయో అని చెల్లింపు దారులు ఎదురు చూస్తున్నారు.
Nirmala Sitharaman: కేంద్ర వార్షిక బడ్జెట్ (2023-2024) సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో నిర్మలా సీతరామన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆర్ఎస్ఎస్ కు చెందిన ‘పాంచజన్య’మ్యాగజైన్ నిర్వహించిన కార్యక్రంలో ఆమె పాల్గొన్నారు. ‘నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధ్య తరగతి పై కొత్తగా ఎలాంటి పన్నులు వేయలేదు. నేను మధ్యతరగతి నుంచే వచ్చాను.. […]
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 31 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్లో వెల్లడించారు.
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ఇన్ డైరెక్ట్ గా ఆమె సెటైర్లు వేశారు.