Home / Latest Business News
తాజాగా మహేష్ ఫుడ్ బిజినెస్లోకి అడుగుపెట్టాడు. తన భార్య నమ్రత పేరు మీద రీసెంట్గా రెస్టారెంట్ ప్రారంభారు ప్రిన్స్. మినర్వా కాఫీ షాప్, ప్యాలెస్ హైట్స్ రెస్టారెంట్తో చేతులు కలిపిన మహేష్ నమ్రత ఏషియన్ గ్రూప్స్ ఏఎన్(AN) పేరు రెస్టారెంట్ను ప్రారంభించారు.
ఈ ఏడాది నవంబర్ లో ఆటో మొబైల్ వాహనాలు రికార్డు స్థాయిలో అమ్ముడయి 26% వృద్ధిని నమోదు చేసాయనిఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడిఏ) శుక్రవారం వెల్లడించింది.
సిటాడెల్ సీఈవో మరియు వ్యవస్థాపకుడు కెన్ గ్రిఫిన్ తన కంపెనీలో 10,000 మంది సిబ్బంది కుటుంబాల కోసం డిస్నీల్యాండ్ ఫ్లోరిడాకు మూడు రోజుల విడిదికోసం పర్యటన ఏర్పాటు చేసాడు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో బుధవారం బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 35 బేసిస్ పాయింట్లను 6.25 శాతానికి పెంచింది.
మస్క్ మొదులు పెట్టిన ఉద్యోగుల కోత మిగతా సంస్థలకూ పాకింది. ఆర్థిక మాంద్యం, మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా పలు ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల ఏరివేతను మొదలు పెట్టాయి. ప్రస్తుతం ఈ జాబితాలో ప్రముఖ సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ అయిన పెప్సీ కూడా వచ్చి చేరింది.
మార్కెట్లో యాపిల్ పండ్లకు ఎంతటి డిమాండ్ ఉందో యాపిల్ ఫోన్లకు అంతే క్రేజ్ ఉంది. ఐఫోన్ ధర ఎంత ఉన్నా హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. యాపిల్ నుంచి ఏదైనా కొత్త మొబైల్ వచ్చిందంటే చాలు ఇక యూజర్లకు పండగనే చెప్పాలి. ఇక ఈ ఫోన్ కేవలం రూ.21,450కే కొనుగోలు చేసుకోవచ్చండి. అదెలా చూసేద్దాం.
ఇటీవల కాలంలో టెక్ దిగ్గజాలు ఎడాపెడా లేఆఫ్స్కు తెగబడుతుండగా తాజాగా దేశీ కంపెనీలు ఒకదాని వెంట మరొకటి ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. భారత్కు చెందిన బడ్జెట్ హోటల్ చైన్ ఓయో ప్రోడక్ట్, ఇంజినీరింగ్ టీమ్స్లో 600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఆయనెప్పుడూ ముందుంటారు. తాజాగా ఈ వ్యాపార దిగ్గజం ఆరుగురు ప్రయాణించగల ఓ బ్యాటరీ వాహనానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, నవంబర్ నెల జీఎస్టీ వసూళ్లు దాదాపు రూ. 1.46 లక్షల కోట్లుగా ఉన్నాయి, ఇది క్రితం సంవత్సరంతో పోలిస్తే 11% పెరిగింది. ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో దాదాపు రూ.1.68 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
ఇటీవల కాలంలో యాపిల్ మరియు ట్విట్టర్ కు మధ్య మాటల వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంలో ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మాట మార్చారు. టెక్ దిగ్గజం యాపిల్ పై యుద్ధాన్ని ప్రకటించిన ఆయన తాజాగా వెనక్కు తగ్గారు.