Home / Kurnool
తెలుగు రాష్ట్రాల్లో కరాటే శిక్షణ పేరుతో ఉగ్రవాదం వైపు యువతను మళ్లిస్తున్న సంస్ధల్లో ఒకటైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) కార్యకలాపాలపై మరోమారు నేషనల్ ఇన్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది
మూడు రాజధానుల పేరుతో వైకాపా ప్రభుత్వం మూడింతల అవినీతికి పాల్పడిందని బీజేపి నేత సునీల్ ధియోధర్ విమర్శించారు. నాడు ఒక్క రాజధాని పేరుతో అవినీతి తెదేపా చేపట్టిందని ఆయన పేర్కొన్నారు
సాధారణంగా అమ్మాయిలకు కాల్ చేసిమరీ అత్యాశక్తితో మాట్లాడుతుంటారు అబ్బాయిలు. అదే అమ్మాయి నుంచి అర్థరాత్రి వీడియో కాల్ వస్తే.. ఇంక మనోడు ఆగుతాడా కాల్ లిఫ్ట్ చేసి కాసేపుమాట్లాడు. అంతే ఇంక జరగాల్సిందంతా జరిగిపోయింది. సీన్ కట్ చేస్తే కాపాడండి సారూ అంటూ అధికారులను వేడుకుంటున్నాడు. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ హనీట్రాప్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.