Home / Kurnool
Registrar asks Kurnool admin to find suitable buildings land for High Court Bench in Kurnool: తాము అధికారంలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ని కర్నూల్లో పెడతామని నాడు ప్రకటించిన కూటమి నేతలు.. తాజాగా ఆ వాగ్దానం అమలుకు రంగంలోకి దిగారు. ఇప్పటికే దీనిపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా, దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థలం, […]
AP Deputy CM Pawan Kalyan visit Orvakallu at Kurnool: ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పిన్నాపురంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద గ్రీన్కో సోలార్ పార్క్ తోపాటు పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్ను ఏరియల్ వ్యూ ద్వారా అధికారులతో కలిసి పవన్ కల్యాణ్ పరిశీలించారు. అనంతరం రోడ్డు మార్గంలో ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. రూ.30వేల కోట్లు పెట్టుబడులు.. ఏపీలో […]
కర్ణాటక రాష్టంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ర్టంలోని యాదగిర్ జిల్లాలో ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో 5 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యారు.
కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మృతి చెందిన భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిందో భార్య. ఈ ఘటన జిల్లాలోని పత్తికొండ పట్టణంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారనే నేపథ్యంలో.. కర్నూలులో ఉద్రిక్తత కొనసాగుతుంది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Kurnool: కర్నూలు జిల్లాలో అమావనీయ ఘటన చోటు చేసుకుంది. బొట్టు, గోరింటాకు పెట్టుకున్న విద్యార్ధులను ప్రిన్సిపల్ వేధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో విద్యార్థినులకు ఈ ఘటన ఎదురైంది. ప్రిన్సిపల్ వేధింపులు తాళలేక ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్యాయత్నం చేసిన ఉదంతం ఇప్పు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశమైంది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేరాలు, ప్రమాదాలు జరిగిన వెంటనే రంగంలోకి దిగవలసిన పోలీసులు సంఘటనా స్దలంతమ పరిధిలోకి రాదంటూ తప్పించుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
కర్నూలులో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. ఉదయం రాజ్ విహార్ సర్కిల్ సమీపంలోని మౌర్య ఇన్ హోటల్ లో జరిగిన చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని న్యాయవాదులు అడ్డుకునేందుకు యత్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఈ సారి గెలిపించకుంటే ఇవే తన చివరి ఎన్నికలు అవుతాయని ఆయన అన్నారు.