Home / jobs
Postal jobs: తపాలా శాఖలో 40 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ రేపటితో ముగియనుంది. పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక చేసే ఈ ఉద్యోగాల కోసం చేసిన దరఖాస్తులను సవరించుకొనేందుకు ఫిబ్రవరి 17 నుంచి 19వరకు అవకాశం కల్పించారు.
ప్రభుత్వరంగ సంస్ద నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్.. 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రొబేషన్ పీరియడ్లో విధులు నిర్వహిస్తూ, మరణించిన వారి ఉద్యోగాలను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయనుంది.
ఈ పరీక్షకు అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 29 వరకు మాత్రమే. మెరిట్ లిస్ట్ 2022 డిసెంబర్లో విడుదలవుతుంది. అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు ఈ జాబ్ నోటిఫికేషన్కు సంబంధించిన విద్యార్హతలు, దరఖాస్తు ఫీజు కింద చదివి తెలుసుకుందాం.
ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలిసి ఉంటుంది. ఈ ధరఖాస్తుల ప్రక్రియ అక్టోబరు 29 నుంచి మొదలుకానుంది. అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 15 వరకు దరఖాస్తలకు పెట్టుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 20 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, అర్హతలు, ధరఖాస్తు విధానం తెలుసుకుందాం.
SPP Recruitment 2022 : హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో ఉద్యోగాలు .. వెంటనే అప్లై చేసుకోండి !
FCI : FCI నోటిఫికేషన్ రేపటితో ముగియనుంది.. వెంటనే అప్లై చేసుకోండి !
TSRTC Notification : TSRTC లో ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి !
UPSC: రేపటితో ముగియనున్న యూపీఎస్సీ గడువు