Home / jobs
Good News for Group 1 Aspirants: గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలకు లైన్ క్లియర్ అయింది. జీవో నంబరు 29ని రద్దుచేయాలని, గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై దాఖలైన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో గ్రూపు- 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుడు పలువురు అభ్యర్థులు ఆందోళనకు దిగడం, అనంతరం వారు కోర్టును ఆశ్రయించిన జరిగిన సంగతి తెలిసిందే. కాగా, హైకోర్టు వారి అభ్యర్థనను కొట్టివేయటంతో ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ […]
Free training for unemployed youth: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శ్రీసత్యసాయి సేవా సంస్థ శుభవార్త చెప్పింది. నిరుద్యోగుల కోసం డేటా ఇంజినీర్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ యువతకు విలువైన కెరీర్ అవకాశాలను అందించేందుకు రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థ, శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఉచిత డేటా ఇంజినీర్ కోర్సును ప్రారంభిస్తోంది. బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీటెక్, ఎంటెక్, లేదా ఎంసీఏలో డిగ్రీలు అర్హత కలిగి ఉన్న 2021-2024 […]
EPFO Jobs: పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే నిరుద్యోగులకు మరో శుభవార్త అందింది. న్యూ దిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
GDS Results: దేశవ్యాప్తంగా వివిధ పోస్టాఫీసుల్లో 40,889 ఉద్యోగాలకు జనవరిలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి మొదటి జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది.
TSPSC: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందింది. ఇది వరకే రాష్ట్రంలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్-3 నోటిఫికేషన్ ఇది వరకే విడుదల కాగా.. దానికి సంబంధించి మరో తాజా అప్ డేట్ వచ్చింది. గ్రూప్ 3 కి సంబంధించి ఉద్యోగాలను పెంచుతూ వెట్ నోట్ ను టీఎస్ పీఎస్సీ విడుదల చేసింది.
Postal jobs: తపాలా శాఖలో 40 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ రేపటితో ముగియనుంది. పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక చేసే ఈ ఉద్యోగాల కోసం చేసిన దరఖాస్తులను సవరించుకొనేందుకు ఫిబ్రవరి 17 నుంచి 19వరకు అవకాశం కల్పించారు.
ప్రభుత్వరంగ సంస్ద నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్.. 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రొబేషన్ పీరియడ్లో విధులు నిర్వహిస్తూ, మరణించిన వారి ఉద్యోగాలను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయనుంది.
ఈ పరీక్షకు అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 29 వరకు మాత్రమే. మెరిట్ లిస్ట్ 2022 డిసెంబర్లో విడుదలవుతుంది. అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు ఈ జాబ్ నోటిఫికేషన్కు సంబంధించిన విద్యార్హతలు, దరఖాస్తు ఫీజు కింద చదివి తెలుసుకుందాం.
ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలిసి ఉంటుంది. ఈ ధరఖాస్తుల ప్రక్రియ అక్టోబరు 29 నుంచి మొదలుకానుంది. అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 15 వరకు దరఖాస్తలకు పెట్టుకోవచ్చు.