Home / ISRO
దేశ వ్యాప్తంగా నేటి నుండి 7రోజుల పాటు చేపట్టనున్న ప్రపంచ అంతరిక్ష్య వారోత్సవాలను తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో ప్రారంభించారు
నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఇస్రో చైర్మన్ సోమనాథ్ దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రల నుంచే కాకుండా, తమిళ నాడు నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. సూళూరు పేట నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించనున్న SSLV D-1 శాటిలైట్ విజయవంతం