Home / India - Pakistan War
Most Wanted Terrorist Abdul Rauf Azhar, Jaishe Mohammad leader Killed in India Army Strikes: ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత్ చేపట్టిన మెరుపుదాడులు అద్భుత విజయం సాధించాయి. భారత్ చేపట్టిన ఈ మెరుపు దాడుల్లో దశాబ్దాలుగా భారత నిఘా సంస్థల రాడార్పై ఉన్న ఉగ్రవాది, ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అబ్దుల్ రవూఫ్ అజార్ హతం అయ్యాడు. అమెరికా చేయలేని పనిని భారత […]
Colone Sofiya Qureshi Explains Pakistan’s Western Border Attack Plan: భారత వైమానిక సరిహద్దులు దాటి పాకిస్థాన్ దాడులు చేస్తోందని ఆర్మీ కల్నల్ సోషియా ఖురేషీ పేర్కొన్నారు. అయితే పాక్ దాడుల నుంచి ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించగలిగామన్నారు. దాడులపై పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. S-400 సిస్టమ్ ధ్వంసం చేసినట్లు పాకిస్థాన్ ప్రచారం చేస్తొందన్నారు. సోషల్ మీడియా ద్వారా పాల్స్ నేరేటివ్ చేస్తున్నారని పేర్కొన్నారు. పాకిస్థాన్ సేనలు విచక్షణారహితంగా దాడులు చేస్తోందని వివరించారు. పాకిస్థాన్ […]
Actress Amina Nijam Sensational Comments on Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఓ నటి సంచలన కామెంట్స్ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తి చేస్తూ ఇండియన్ ఆర్మీ తీరును తప్పుబట్టింది. దీంతో ఆమెపై నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ విరుచుకుపడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనిక దళాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో తిప్పికొట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసి 80పైగా ఉగ్రవాదులను మట్టికరిపించింది. […]
US Secretary Marco Rubio dials Pakistan, Indian to Stop War: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఫోన్ చేశారు. ఈ మేరకు ఆయనతో భారత్, పాక్ మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులపై మాట్లాడారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉద్రిక్తతలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి సమయంలో భారత్, పాక్ మధ్య చర్చలు […]
32 Airports Closed in India amid war with Pakistan: భారత్- పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తర, పశ్చిమ భారత్లో విమానాశ్రయాలు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 32 విమానాశ్రయాలను మూసివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15వరకు విమానాశ్రయాలు మూసివేయాలని నిర్ణయించారు. మరోవైపు ఢిల్లీ విమానాశ్రయంనుంచి విమానాల రాకపోకలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు, భద్రత పెంచారు. ప్రధాని నివాసంలో […]
Vijay Devarakonda announced Donation to Indian Army amid India Pakistan War: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన గొప్ప మనసు చాటుకున్నాడు. భారత సైన్యానికి విరాళం ప్రకటించారు. నిన్న శుక్రవారం (మే 9) విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రకటన చేశాడు. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య యుద్దం నెలకొన్న పరిస్థితుల్లో భారత సైన్యానికి మద్దుతుగా పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తనవంతు బాధ్యతగా విజయ్ భారత సైన్యానికి […]
High Alert In Punjab: పంజాబ్లో రెడ్ అలర్ట్ చేసింది. బఠిండాలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు, అమృత్సర్లో డ్రోన్ దాడికి పాకిస్థాన్ యత్నించింది. డ్రోన్ దాడిని సమర్థవంతంగా భారత్ తిప్పికొట్టింది. ఖాసా కంటోన్మెంట్ ప్రాంతంలో పాక్ డ్రోన్ల కూల్చివేసింది. కాగా, ఇవాళ తెల్లవారుజామున అమృత్సర్లోని ఖాసా కంటోన్మెంట్ గగనతంలో శత్రు డ్రోన్ను భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ తర్వాత దానిని వెంటనే కూల్చివేసినట్లు ఆర్మీ వెల్లడించింది. ఇదిలా ఉండగా, శ్రీనగర్ […]
Indian Army wants to involve Territorial Army in India – Pakistan War: పాకిస్థాన్తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని స్పష్టం చేసింది. ఇందులోని అధికారులను, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిచేందుకు అధికారం కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది. ప్రస్తుతం దాదాపు 50 వేల మంది వరకు ఈ ఆర్మీలో […]
Operation Sindoor Movie First Poster Out: ఆపరేషన్ సిందూర్.. ప్రస్తుతం శత్రు దేశాన్ని వణికిస్తున్న పేరిది. గత ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ బుద్ది చెబుతోంది. ఇప్పటికీ ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. శుత్రువులను వణికిస్తోన్న ఈ పవర్ఫుల్ ఆపరేషణ్ త్వరలోనే వెండితెరపైకి రాబోతోంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మూవీని తెరకెక్కించబోతోంది. ఈ మేరకు […]
Emergency Declared in Pakistan due to India Strikes: పాకిస్తాన్కు భారత్ చుక్కలు చూపిస్తుంది. పాక్ ఎయిర్ బేస్లపై భారత్ డ్రోన్లతో దాడి చేస్తుంది. భారత్ ప్రతి దాడులకు పాక్ హడలిపోతుంది. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఓ బంకర్లో దాక్కున్నట్లు సమాచారం. రావల్పిండిలో నూర్ఖన్ ఎయిర్బేస్, రఫీకి, మురిద్, చక్వాల్పై భారత్ దాడి చేస్తుంది. ఎయిర్బేస్లు ధ్వంసం అవుతుండటంతో పాకిస్థాన్ ఆందోళనలో పడింది. భారత్ దెబ్బకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. […]