Home / Elon Musk
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ తాజాగా బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ రుసుము చెల్లించని కారణంగా.. సినీ, రాజకీయ, క్రీడలతో సహా పలు రంగాలకు చెందిన ప్రముఖుల..
పలువురు ప్రముఖులు స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే సెలబ్రెటీల పేరుతో విపరీతంగా నకలీ అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి.
ట్విటర్ లో తాజాగా తెచ్చిన మార్పుల వల్ల మరింత మంది ఎక్కువ కంటెంట్ క్రియేటర్లను ట్విటర్ మీదరకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ట్విట్టర్ సీఈవో ఎలోన్ మస్క్, ప్లాట్ఫారమ్ను నిర్వహించడం చాలా బాధాకరమైనదని అన్నారు. సరైన వ్యక్తి వస్తే సంస్థను విక్రయిస్తానని చెప్పారు. బుధవారం ఆయన బీబీసీ తో మాట్లాడుతూ సోషల్ మీడియా కంపెనీని కొనుగోలు చేయడం వెనుక తన లాజిక్ను సమర్థించుకున్నారు
ట్విటర్ లోగో మార్చి డిజీ డాగ్ ను పెట్టడంపై మస్క్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. క్రిప్టోలో ఎలాన్ మస్క్ కు పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉన్నాయని..
ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటికి అనేక మార్పులు చేశాడు. అయితే తాజాగా మరో మార్పుతో అందరికీ షాక్ ఇచ్చాడు.
“ఆర్ఆర్ఆర్” లోని నాటు నాటు పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సినీ రంగంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ని సాధించిన విషయం తెలిసిందే. తెలుగు వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ గర్వపడేలా చేసిన ఈ సాంగ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సినిమా రిలీజయి సంవత్సరం అవుతున్నా కూడా నాటు నాటు అంటూ అందరూ ఊగిపోతూనే ఉన్నారు.
ట్విట్టర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ టెక్సాస్ వెలుపల ఆస్టిన్ ప్రాంతంలో తన సొంత పట్టణాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాడు. వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) నివేదిక భూమి రికార్డులు మరియు దస్తావేజులను ఉటంకిస్తూ ఇది కొలరాడో నది వెంబడి ఉంటుందని వెల్లడించింది.
టెస్లా స్టాక్ ధరలు పెరగడంతో ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా తన స్దానాన్ని తిరిగి పొందాడని బ్లూమ్బెర్గ్ నివేదిక వెల్లడించింది. టెస్లా షేర్లు క్షీణించడంతో డిసెంబర్ 2022లో ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా మస్క్ తన స్దానాన్ని పోగోట్టుకున్నాడు.