Home / Electric Shock
Kharagpur Shocking Incident : పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ప్లాట్ఫామ్పై టీటీఈ తలపై హైటెన్షన్ వైర్ (ఓహెచ్ఈ వైరు) తెగిపడిన ఘటన దేశ వ్యాప్తంగా షాక్ కి గురి చేస్తుంది. కాగా ఆ సమయంలో బాధితుడు మరో వ్యక్తితో నిల్చుని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలో అతడితో
కైకలూరులో విషాదం చోటుచేసుకొనింది. విద్యుత్ షాక్ కు గురై ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలైనాయి. బాధితులు ఇరువురు సొంత అన్నదమ్ములు కావడంతో ఆ కుటుంబం తల్లడిల్లింది.
పంట పొలంలో విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు రైతుల దుర్మరణ ఘటన చాలా దురదృష్టకరమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
పెదపల్లి జిల్లా విషాదం చోటు చేసుకొనింది. ఎలిగేడు మండలం సూల్తాన్ పూర్ లో విద్యుత్ షాక్ కు గురై దంపతులు మృతి చెందారు.