Home / E-KYC
Ration Card: ఏపీలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుదారులంతా వెంటనే ఈ కేవైసీ చేయించుకోవాలని తెలిపింది. అందుకోసం 2025 ఏప్రిల్ 30 వరకు గడువు విధిస్తున్నట్టు గతంలో ప్రకటించింది. గడువు సమయానికి ఈ కేవైసీ చేయించుకోని లబ్ధిదారులకు రేషన్ బియ్యం, సరుకుల పంపిణీని నిలిపివేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరించారు. కానీ గడువు ముగిసినా కొందరు లబ్ధిదారులు ఇంకా ఈ కేవైసీ చేయించుకోలేదు. దీంతో ప్రభుత్వం వారికోసం మరో […]
Ration Card E-KYC Update Deadline Extended To April 30: రేషన్కార్డుదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించుకునేందుకు మరోసారి అవకాశం కల్పించింది. ఈ మేరకు ఎవరైనా ఇప్పటివరకు ఈకేవైసీని పూర్తి చేసుకోని వారు ఉంటే ఏప్రిల్ 30 లోగా చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కాగా, ఈకేవైసీ ప్రక్రియ తో రేషన్ కార్డు లబ్ధిదారుల వివరాలను ఆధార్తో అనుసంధానం చేస్తారు. ఆ […]
AP Ration Card E-KYC Update Deadline is March 31: ఏపీ రేషన్కార్డుదారులకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో రేషన్ బియ్యంకు సంబంధించిన ఇతర సామగ్రి పొందాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని పౌరసరఫరాల కమిషన్ సూచించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న ప్రతి రేషన్ లబ్ధిదారుడు ఈనెల చివరిలోగా తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఈకేవైసీ చేయని యెడల రేషన్కు […]