Home / Cheenab Railway bridge
Jammu Kashmir: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నేడు తొలిసారిగా జమ్ముకాశ్మీర్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన, భారత్ లో మొట్టమొదటి కేబుల్- స్టేడ్ రైలు వంతెనను ప్రధాని మోదీ జాతీకి అంకితం చేయనున్నారు. అలాగే కత్రాలో రూ. 46 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే చీనాబ్ రైల్వే వంతెన మీదుగా పరుగులు […]
JK: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 6న జమ్ముకాశ్మీర్ లో పర్యటించనున్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం తొలిసారిగా ప్రధాని జమ్ముకాశ్మీర్ పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ముందుగా శ్రీనగర్ కు వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. అయితే ఏప్రిల్ 19నే ఈ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. కానీ అప్పుడు పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రోగ్రాం వాయిదా పడింది. అనంతరం ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరగడంతో రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా […]