Home / Central government
టొమాటో ఫ్లూ అనే కొత్త జ్వరం కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న నేపథ్యంలోవ్యాధికి చికిత్స చేయడానికి నిర్దిష్ట మందులు లేవని చెప్పిన కేంద్రం మంగళవారం నివారణ చర్యలను అనుసరించాలని రాష్ట్రాలను కోరింది. టొమాటో ఫ్లూ అని పిలవబడే హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్
బీహార్లోని మిథిలమఖానా కేంద్ర ప్రభుత్వంచే భౌగోళిక సూచిక (జిఐ) ట్యాగ్ని అందుకుంది. దీనిని ఫాక్స్ నట్ లేదా లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. వీటిని సాధారణంగా పెంకుతో కొట్టి, ఎండబెట్టి, ఆపై మార్కెట్లో విక్రయిస్తారు.
ప్రాంతీయ వీరులు, స్వాతంత్య్ర సమరయోధులు, చారిత్రక సంఘటనలు లేదా స్మారక చిహ్నాలు లేదా వారి ప్రత్యేక భౌగోళిక గుర్తింపు ఆధారంగా ఢిల్లీతో సహా 23 ఎయిమ్స్లకు నిర్దిష్ట పేర్లను పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశం మొత్తం నేతాజీ సుభాష్ చంద్రబోస్ను స్మరించుకుంటోంది. మరోవైపు జర్మనీలో నివసిస్తున్న నేతాజీ కుమార్తె అనితా బోస్ ఫాఫ్ నేతాజీ అస్థికలను భారత్కు తీసుకురావాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 10న రాష్ట్రాలకు పన్నుల పంపిణీ కింద రూ.1.17 లక్షల కోట్లను విడుదల చేసింది, ఇది సాధారణంగా బదిలీ అయ్యే దానికంటే రెట్టింపు."రాష్ట్రాల మూలధనం మరియు అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేయడానికి రాష్ట్రాలను బలోపేతం చేయడానికి ఇది భారత ప్రభుత్వ నిబద్ధత
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వీటిలో కంటోన్మెంట్ బిల్లు, మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్లుతో సహా పలు బిల్లులు
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ బూస్టర్ డోస్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ బూస్టర్ డోస్ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయంతో ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోస్ అందించనున్నారు.
గ్యాంగ్స్టర్ అబు సలేంను ముంబై బాంబు పేలుళ్ల కేసులో విడుదల చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 1993 బాంబు పేలుళ్లకు సంబంధించి అబ సలేం 25 సంవత్సరాల జైలు శిక్షను పూర్తి చేశారు. మంబై బాంబు పేలుళ్లకు సంబంధించి నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద కేంద్రప్రభుత్వం పోర్చుగల్ ప్రభుత్వానికి హామీ కూడా ఇచ్చిందని అబు సలేం గుర్తు చేశారు.