Home / Arvind Kejriwal
Arvind Kejriwal Loses New Delhi in Delhi Election Results 2025: ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి చెందారు. తన సమీప అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయనను ఓడించారు. అలాగే, జంగ్పురలో ఆప్ అభ్యర్థి మనీశ్ సిసోదియా ఓటమి చెందారు. ఈ మేరకు సిసోదియాపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం సాధించారు. అయితే, […]
Anna Hazare Shocking comments on Kejriwal about Delhi Election Results 2025: దేశవ్యాప్తంగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవ్వగా.. బీజేపీ మొదటి నుంచి జోరు కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ 44 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఆప్ 26 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ముందంజలో కనిపించడం లేదు. అయితే, ఓటమి […]
Arvind Kejriwal in the lead in Delhi Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా సాగుతోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి భారీ ఆధిక్యంలో ఉన్న బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. తొలుత 43 స్థానాల్లో ఉన్న బీజేపీ.. 39 స్థానాలకు పడిపోయింది. కానీ ఆప్ 19 స్థానాల్లో ఆధిక్యం నుంచి 30 స్థానాలకు పెరిగింది. మరోవైపు, వెనుకంజలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సైతం ఆధిక్యంలోకి వచ్చారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వెనుకంజలో ఉన్న […]
Arvind Kejriwal said BJP manipulating voters list charge: బీజేపీపై ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ లోటస్లో భాగంగా ఢిల్లీలో బీజేపీ ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీలో ఓడిపోతామని తెలిసి.. గెలిచేందుకు అడ్డదారులు తొక్కేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కుట్ర జరుగుతోందని […]
Arvind Kejriwal’s big announcement ahead of Delhi Assembly elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటక చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము ఎలాంటి పొత్తులు లేకుండానే పోటీ చేస్తామని ప్రకటించారు. […]
లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు జూలై 12 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. .జ్యుడీషియల్ కస్టడీ కోరుతూ రోస్ అవెన్యూ కోర్టుకు ఇచ్చిన దరఖాస్తులో, అరవింద్ కేజ్రీవాల్ దర్యాప్తుకు సహకరించడం లేదని తెలిపింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. వాస్తవానికి శుక్రవారం నాడు ఆయన బెయిల్పై విడుదల కావాల్సింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడానికి కౌంట్డౌన్ మొదలైంది. ఆయనకు ఇచ్చిన బెయిల్ శనివారంతో ముగిసిపోతుంది. ఆదివారం అంటే జూన్ 2వ తేదీన ఆయన తిరిగి తిహార్ జైలుకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ట్విట్టర్లో ఒక ఏమోషనల్ పోస్ట్ పెట్టారు.
: ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఉన్నత న్యాయస్థానం తక్షణమే పిటిషన్పై నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించింది. కాగా పిటిషన్ను చీఫ్ జస్టిస్ చంద్రచూడ్కు బదిలీ చేశారు.