Home / AP Telangana
Theatre Bandh : రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన మూవీలు ప్రదర్శించలేకపోవడంతో జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే మూవీలు ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు. ఆదివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో నిర్మాతలు దిల్రాజు, సురేశ్బాబుతోపాటు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. చాలాకాలంగా చర్చ.. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పర్సంటేజీపై చాలాకాలంగా చర్చ కొనసాగుతుంది. అద్దెల […]