Home / ap news
AP 10th Hall Tickets 2025 released: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్, టెన్త్ హాల్ టికెట్స్కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. తాజాగా, పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను మధ్యాహ్నం 2 గంటలకు విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు విడుదల చేసిన హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ https://bse.ap.gov.in/ నుంచి డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ 9552300009 సర్వీస్ ‘మన మిత్ర’లో ఎడ్యుకేషన్ సర్వీసెస్ సెలక్ట్ […]
AP Assembly Budget Sessions: ఏపీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున మూడు రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అంతకుముందు ఫిబ్రవరి 24న గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం అనంతరం వాయిదా పడిన విషయం తెలిసిందే. తొలుత పాలవలస రాజశేఖరం మృతికి నివాళులర్పించారు. ఇక, ఫిబ్రవరి 28న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన రూ.3.22 లక్షల కోnaraట్ల వార్షిక బడ్జెట్పై చర్చ కొనసాగుతోంది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల […]
CM Chandrababu Key Decision to Provide Gratuity to Asha Workers: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆశావర్కర్లకు గరిష్ట వయోపరిమితి పెంచుతూ సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ఈ మేరకు ఆశా కార్యకర్తల గరిష్ఠ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచారు. దీంతో పాటు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా ఆశా కార్యకర్తలు ప్రయోజనం పొందేలా గ్రాట్యుటీ చెల్లించే విధంగా సీఎం […]
AP CM Chandrababu, Ministers Statemets Sbout AP annual budget: ఏపీ శాసనసభలో రూ.3.22లక్షల కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పించారు. ఈ బడ్జెట్లో వ్యవసాయానికి రూ.48,340 కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు. […]
Police Notice To YCP Ex MP Gorantla Madhav: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, విచారణకు రావాలంటూ అనంతపురం మాజీ ఎంపీ, వైసీసీ నేత గోరంట్ల మాధవ్కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మూడు నెలల క్రితం సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలతోపాటు మీడియా సమావేశంలో అత్యాచార బాధితురాలి పేరు వెల్లడించారని గతేడాది నవంబర్ 2న వాసిరెడ్డి పద్మ విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా మాధవ్పై […]
AP Police arrest Posani Krishna Murali: నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని నివాసంలో ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, అనంతపురం తరలించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో పోసానిపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదైంది. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఆయనపై అభియోగాలు నమోదు అయ్యాయి. వైద్య పరీక్షల అనంతరం రాజంపేట మెజిస్ట్రేట్ […]
MLC Election Campaign Ends in AP and Telangana: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో ఎక్కడికక్కడ మైకులు మూగబోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏపీలో 3, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 8, 9 తేదీల్లో […]
Elephants Attack on Devotees in Annamaiya District: ఏపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి మండలం గుండాలకోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ ఏనుగుల దాడిలో ఐదుగురు భక్తులు మరణించారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని 30 మంది భక్తులు గుండాలకోన శివాలయంలో జాగరణ చేసేందుకు వెళ్తుండగా.. ఒక్కసారిగా ఏనుగులు మంద వారిపైకి దూసుకొచ్చాయి. ఈ ఏనుగుల గుంపు ఐదుగురిని తొక్కి చంపాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి పరిస్థితి […]
AP Assembly Budget Session 2025 day 2: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో తొలి రోజు వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ఆందోళనకు దిగడంతో పాటు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజాస్వామ్య విలువలు పాటించాలని కోరారు. గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరాలు ఉంటే మాట్లాడటానికి […]
GV Reddy Resign AP Fibernet Chairman: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పదవితో బాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తీవ్ర విమర్శలు.. ఫైబర్ నెట్లో వైసీపీ అక్రమంగా నియమించినఉద్యోగుల తొలగింపు, జీఎస్టీ చెల్లింపుల వంటి అంశాలపై మూడు రోజుల క్రితం కీలక అధికారులపై జీవీ రెడ్డి ఆరోపణలు చేశారు. […]