Home / ap news
AP Ration Card E-KYC Update Deadline is March 31: ఏపీ రేషన్కార్డుదారులకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో రేషన్ బియ్యంకు సంబంధించిన ఇతర సామగ్రి పొందాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని పౌరసరఫరాల కమిషన్ సూచించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న ప్రతి రేషన్ లబ్ధిదారుడు ఈనెల చివరిలోగా తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఈకేవైసీ చేయని యెడల రేషన్కు […]
AP CM Chandrababu Naidu visit Tirupathi with Family: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన మనవడు దేవాన్ష్.. జన్మదినం సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. అంతకుముందు మంత్రి లోకేశ్తో సహా కుటుంబసభ్యులంతా రాత్రి పద్మావతి గెస్ట్ హౌజ్కు చేరుకున్నారు. వీరికి టీడీడీ ఛైర్మన్, ఈఓ ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో ప్రత్యేక పూజలు చేశారు. […]
AP Home Minister Anitha announced police jobs: ఏపీలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు చేపడుతామని హోం మంత్రి వంగలపూడి వనిత అసెంబ్లీలో వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇందులో భాగంగానే తొలుత 6,100 పోస్టుల నియామకం పూర్తవుతుందని వెల్లడించారు. మిగిలిన 10,762 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు హోం మంత్రి చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన […]
AP Deputy CM Pawan Kalyan Powerful Speech on SC Classification Bill in AP Assembly: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ ఎస్పీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఇక్కడి వరకు వచ్చేందుకు మందకృష్ణ మాదిగ, ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య కారణమని వెల్లడించారు. అనంతరం మందకృష్ణ మాదిగతో పాటు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. కాగా, మాదిగ అని చెప్పగలిగే […]
Jana Sena Party Announces Operation Kolluru: ‘ఆపరేషన్ కొల్లూరు’పై జనసేన కీలక ప్రకటన చేసింది. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు కొల్లూరు విధ్వంసంపై జనసేన ప్రస్తావించింది. కొల్లూరు సమస్య జటిలం కావడానికి రాజకీయాలే కారణమని చెప్పుకొచ్చింది. ఆపరేషన్ కొల్లూరు పేరుతో నాటి వైఎస్ ప్రభుత్వం చెరువుల గట్లు పేల్చేసిందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే సిద్ధాంతం మాది అని జనసేన వెల్లడించింది. కొల్లూరుపై ఆధారపడిన వారి ఉపాధిని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని జనసేన స్పష్టం చేసింది. ఇదిలా […]
Minor Raped in Andhra Pradesh: రాష్ట్రంలో ఘోరం చోటుచేసుకుంది. ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ 14 ఏళ్ల మైనర్ బాలికపై గత మూడు రోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఎనిమిది మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. ఈ నెల 9వ తేదీన ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు ప్రాంతానికి చెందిన ఓ బాలిక(14) ఇంటి పక్కన ఉండే ఓ మహిళతో కలిసి వారి బంధువుల ఇంటికి వచ్చింది. అయితే 13న ఆ […]
SSC Exams Starts from today In Andhra Pradesh: ఏపీలో నేటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేటితో ప్రారంభమయ్యే ఈ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో పూర్తి కానున్నాయి. అయితే మార్చి 31న రంజాన్ మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని చివరి పరీక్ష సోషల్ స్టడీస్ విషయంలో ఏమైనా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కాగా, ఈ పరీక్షకు 6,49,884 మంది విద్యార్థులు హాజరవుతుండగా..ఇందులో 6,19,275 మంది విద్యార్థులు రెగ్యులర్ ఉన్నారు. ఉదయం 9.30 […]
JanaSena Party Formation Day New Song Viral: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాన్ 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటివరకు ఎంతో కష్టపడ్డాడు. ఈ సమయంలో ఎన్నో అవమానాలను సైతం ఎదుర్కొన్నారు. అయితే తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. తొలుత 2014లో పోటీ చేయకపోయిన టీడీపీ, బీజేపీకి మద్దతు తెలిపారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల్లో […]
Massive Road Accident in Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లాలోని కర్ణాటక సరిహద్దులో తెల్లవారుజామున రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లి ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వివరాల ప్రకారం.. మంగళవారం వేకువజామున సుమారు 3.30 నిమిషాలకు రెండు […]
CM Chandrababu Aggressive Speech In AP Assembly sessions: రాజకీయ కక్షలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. తన జీవితంలో రాజకీయాలకు సంబంధించి ఎలాంటి కక్షలు ఉండవని స్పష్టం చేశారు. అంతకుముందు వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారని గుర్తు చేశారు. కొంతమంది ఆకతాయిలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. నాగరిక సమాజంలో శాంతి భద్రతలు చాలా ముఖ్యమని, గత పాలనలో ప్రజలు స్వేచ్ఛగా తిరగలేకపోయారన్నారు. నాతో […]