Home / ap news
AP Cabinet Meeting with CM Chandrababu: నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాజధాని అమరావతి ప్రాంతంలో భూ సమీకరణకు అనుమతి ఇవ్వనున్నారు. పెదమాద్దూరు, వైకుంఠపురం, కర్లపూడి, యండ్రాయి, వడ్డమాను, లేమల్లె, హరిశ్చంద్రపురం, పెదపరిమ గ్రామాల నుంచి భూ సేమీకరణ జరగనుంది. ఈ భూమిని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, విద్యా సంస్థలు, ఆరోగ్య కేంద్రాలతో సహా మౌలిక సదుపాయాల […]
CM Chandrababu Visits Srisailam: సీఎం చంద్రబాబు నేడు శ్రీశైలంలో పర్యటించనున్నారు. జలాశయం వద్ద కృష్ణానదికి జల హారతి ఇవ్వనున్నారు. ఈ రోజు ఉదయం 10.45 గంటలకు హెలికాఫ్టర్లో సున్నిపెంటకు చేరుకోనున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత 11 గంటలకు రోడ్డు మార్గాన శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీశైలం ఆలయం నుంచి నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టుకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల […]
Thalliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. పేదరికం కారణంగా విద్యకు దూరం కాకుడదనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఈ పథకం ఒకటి. దీన్ని సీఎం చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని పేద విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపకుండా ముందుకు కొనసాగించేందుకు తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. […]
Bhogapuram International Airport: ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు వచ్చే ఏడాదికి సిద్దం కానుంది. ఈ క్రమంలో ప్రభుత్వం పర్యాటక శాఖకు 80 ఎకరాలు కేటాయించగా.. ఒబెరాయ్, మై కేర్ సంస్థలకు 40 ఎకరాలు కేటాయించింది. ఈ ఎయిర్ పోర్టుకు అనుసంధానంగా 15 లింక్ రోడ్లను నిర్మించనున్నారు. దీంతో ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల భూముల ధరలు పెరగనున్నాయి. అలాగే చింతపల్లి తీరంలో ఏపీ స్కూబా డైవింగ్ సంస్థకు టూరిజం కాటేజీలను కేటాయించారు. […]
CM Chandrababu: హైదరాబాద్లో ఉన్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డును అమరావతికి తరలించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు. గతంలో దేశ మత్స్య రంగంలో ఏపీ పాత్ర గుర్తించి ఈ బోర్డును హైదరాబాద్లో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ ఆక్వా ఉత్పత్తుల్లో ఏపీదే కీలక వాటా అని పేర్కొన్నారు. అయితే రూ.19,420 కోట్ల ఎగుమతులతో దేశానికి నాయకత్వం వహిస్తోందన్నారు. సుదీర్ఘ తీరం, […]
School Bus Kid Death: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్కి వెళ్లిన తొలిరోజు ఐదేళ్ల చిన్నారి బస్సు కిందపడి మృతి చెందింది. ఆళ్లగడ్డలోని ఎంపీ నగర్లో నివాసం ఉంటున్న శ్రీధర్, వనజ దంపతుల కూతురు హరిప్రియ ఓ ప్రైవేటు స్కూల్లో LKG చదువుతుంది. నిన్న మొదటి సారిగా స్కూల్కు వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన ఆ చిన్నారి అమ్మను సంతోషంగా బస్సు దిగింది. బస్సులో చిన్నారిని చూసి తల్లి మురిసిపోయింది. కానీ […]
Good News For AP Employees: అమరావతి ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాజధాని అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వసతిపై కీలక ప్రకటన చేసింది. ఆంధ్రా, తెలంగాణ విభజన తర్వాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సదుపాయం కొనసాగుతుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ అక్కడ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాంతంలో వివిధ విభాగాల్లో విధులు […]
Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు. సంతమాగులూరు మండలం నుంచి రోడ్డు మార్గాన మార్కాపురం వెళ్లనున్నారు. జనసేనానికి ఘనస్వాగతం పలికేందుకు సంతమాగులూరు మండల పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా నరసింహాపురం గ్రామంలో రూ. 1,290 కోట్ల విలువైన అతిపెద్ద మంచినీటి పథకం కార్యక్రమానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం […]
CM Chandrababu visits kuppam: సీఎం చంద్రబాబు ఆరోగ్య ఆంధ్రలో భాగంగా రెండో రోజు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కుప్పం ప్రాంతీయ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డిజిటల్ నెర్వ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సెంటర్ను రాష్ట్ర ప్రభుత్వం, టాటా సంస్ సహకారంతో ఏర్పాటు చేసింది. ఈ సెంటర్కు 13 పీహెచ్సీలతో పాటు 92 విలేజ్ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రి అటాచ్ చేశారు. ఒకేచోట డిజి నెర్వ్ జరిగేలా చర్యలు తీసుకోనుంది. […]
ఏపీ, తెలంగాణలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. తెలంగాణలో మరో 5 రోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెలలో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురిస్తాయని అంచనాల్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్తో పాటు […]