Home / AAP
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించింది.మేయర్ ఎన్నికలకు పోలైన మొత్తం 266 ఓట్లలో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ 150 ఓట్లు సాధించి ఢిల్లీ మేయర్గా ఎన్నికయ్యారు
దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపైసోమవారం ఢిల్లీ అసెంబ్లీలో ఆప్,బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.
ప్రభుత్వ ప్రకటనలుగా రాజకీయ ప్రకటనలను ప్రచురించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి రూ.97 కోట్లను రికవరీ చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
AAP : అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. సాధారణంగా ఏదైనా పార్టీ 4 రాష్ట్రాల్లో 6శాతం ఓట్లు సాధిస్తే ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కుతుంది.
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. ప్రస్తుతం ట్రెండ్స్ బట్టి ఆప్ మరియు బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని శ్రమిస్తోన్న ఆప్ అధినేత కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకొన్నారు. రైతు బిడ్డ, టీవీ యాంకర్ గా పనిచేసిన ఇసుదాన్ గఢ్వీని సీఎం అభ్యర్ధిగా ప్రకటించారు.
గుజరాత్ లో ఎన్నికల నగారా మోగగానే ప్రధాన పార్టీలు తమ తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. గత కొద్ది రోజులుగా గుజరాత్ లో సుడిగాలి పర్యటనలతో ప్రజలను ఆప్ పార్టీవైపు తిప్పుకొనేందుకు అధినేత కేజ్రీవాల్ విభన్న ప్రకటనలు గుప్పిస్తున్నారు. వారిలో ఆలోచనలు రేకెత్తిస్తున్నారు.
ఊహించిన్నట్లుగానే హిమాచల ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 12న ఎన్నికల జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొనింది.
ఢిల్లీలో మద్యం కుంభకోణం పై బిజెపి మరియు ఆప్ మధ్య పోరు చల్లారలేదు. ఈ కుంభకోణంలో ఆప్ పాత్రను నిర్ధారించడానికి బీజేపీ గురువారం స్టింగ్ ఆపరేషన్ వీడియో ను 'కొత్త సాక్ష్యం' గా మీడియాకు సమర్పించింది.
కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, ఇక దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ తేల్చిచెప్పారు