Home / పొలిటికల్ వార్తలు
కోట్ల రూపాయల భూమిని సొంతం చేసుకొనేందుకే ధరణీ పోర్టల్ తెచ్చారని భాజాపా ఎమ్మెల్యే ఈటెల రాజేంధర్ ముఖ్యమంత్రి కేసిఆర్ పై ధ్వజమెత్తారు
అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమస్యల కంటే భోజనానికే ప్రాధాన్యత ఇచ్చిన సంఘటన సంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో చోటుచేసుకొనింది.
బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్ అశోక్ ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు అశోక్.
రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వివేకానంద రెడ్డి హత్యపై సీబిఐకి సహకరించడం లేదు, కేసును మరో రాష్ట్రానికి తరలించాలంటూ వివేక కూతురు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే సీబిఐ బృందం కడపలో విచారణ చేపట్టడం సర్వత్రా చర్చకు దారితీసింది
తాను వచ్చే ఎన్నికల్లో ఏపీలోని గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గంనుంచి ఎోటీ చేస్తానని మాజీ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఖమ్మంలో కార్పొరేటర్గా కూడా గెలవలేని రేణుకా చౌదరికి అమరావతిలో ఏం పని అని ఆయన ప్రశ్నించారు.
చిత్తూరు జిల్లా పర్యటనలో మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. నువ్వు అరాచక శక్తి ఐతే దాన్ని తుదముట్టించే శక్తి నాదని చంద్రబాబు ఢీ అంటే ఢీ అన్న రీతిలో మాట్లాడారు.
చంద్రబాబు సర్కార్ హయంలో స్టేట్ డేటా సెంటర్ నుండి డేటా చోరీ జరిగిందని ఏపీ శాసనసభ సంఘం తేల్చింది. కాల్ ట్యాపింగ్ నుంచి సమాచారం దొంగింలించారన్న కోణంలో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ విచారణ జరిపింది.
ఏపీ ప్రభుత్వం ప్రజా ప్రతినిధులపై కక్ష సాధింపును మాత్రం వదలడం లేదు. ప్రతిపక్ష పార్టీ నేతలను ఇబ్బందులు పెట్టేందుకు అధిక ప్రాధాన్యమిస్తుంది. తాజాగా మాజీ మంత్రి నారాయణను విదేశాలకు వెళ్లకుండా తలపెట్టిన లుకౌట్ నోటీసును కోర్టు పక్కన పెట్టింది
మంత్రి సత్యవతి రాథోడ్ కు చేదు అనుభవం ఎదురయింది. ములుగు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్ ను టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దళితులు అడ్డుకున్నారు.
ఓట్ల కోసం జూటా మాట్లాడే పార్టీల మాటలు నమ్మొద్దని మంత్రి హరీష్ రావు కోరారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామంలో 3 కోట్ల 77లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 60 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు.