Home / పొలిటికల్ వార్తలు
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీబీఐకు ఫిర్యాదు చేసారు. దీనిపై త్వరగా విచారణ జరపాలంటూ నేడు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదురావు వింత వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని కోసం తాను రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా అరసవళ్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ఈ మాటలు వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ ఎన్నికలు జరిగి 3 సంవత్సరాలు దాటిన క్రమంలో అధికార వైకాపాలో ముసలం ప్రారంభమైంది. గతంలో కిమ్మనకుండా ఉన్న నేతలు సైతం ఇప్పుడు బహిరంగంగానే విమర్శలు చేస్తూ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో ప్రోటోకాల్ విషయంలో తప్పు జరుగుతుందంటూ అధికారులకు వైకాపా నేత వార్నింగ్ ఇవ్వడం పెద్ద దుమారమే లేపుతుంది
మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమకారుడుగా, పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే ఎక్కువమంది ప్రతిపాదించారు.
సీఎం కేసిఆర్ ను దేశ్ కీ నేతగా ఆ పార్టీ శ్రేణులు అభివర్ణిస్తుంటే...సీఎం కేసిఆర్ బంగారు తెలంగాణాను దరిద్ర తెలంగాణాగా మారుస్తున్నారంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు
YSRCP MLA : ఓట్ల కోసం మరి ఇంతకు దిగజారతారా ?
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మునుగోడు ఉప ఎన్నికలో ఓటు హక్కును కోరకుంటూ కొత్తగా 23వేల మంది దరఖాస్తులు చేసుకొన్నారు
కర్ణాటక భాజపా అప్రమత్తమైంది. కాంగ్రెస్ నుండి భాజపాలోకి జంప్ చేసిన ప్రస్తుత వైద్య, విద్యా శాఖ మంత్రి సుధాకర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే అమరావతి రైతులు మహా పాదయాత్ర పేరుతో వస్తున్నారని, దాన్ని అడ్డుకోవాలంటూ తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుందట.. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇప్పటికిప్పుడు రాకపోవచ్చని భావించిన నేతలకు ఎన్నికల సంఘం ఒక్కసారి షాక్ ఇచ్చింది.. షెడ్యూల్ విడుదల చేసి ఒక దెబ్బకి రెండు పిట్టలను కొట్టిందని చర్చించుకుంటున్నారు